YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ వేళ 11 గంటలకు సీబీఐ ముందు విచారణకు హజరు కానున్నారు....
YS Viveka Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఆదేశాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి కేంద్రంగా ఓ భారీ కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరణంలో సీఎం జగన్ అమరావతిలో పర్యటన ఆశక్తికరంగా మారుతోంది....
Supreme Court: ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఇవేళ ఒక వ్యతిరేక తీర్పు, మరో అనుకూల తీర్పులు వచ్చాయి. అవులపల్లి, ముదివీడు, నీతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేను ఎత్తివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది....
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం సుప్రీం కోర్టు మెట్లెక్కారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన...
Supreme Court: సుప్రీం కోర్టులో రాజధాని అమరావతి రైతులకు నిరాశ ఎదురైంది. ఆర్ 5 జోన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్ 5 జోన్ లో...
Centre vs Delhi govt case: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంపై సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్...
Shiv Sena: సుప్రీం కోర్టులో షిండే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శివసేన సంక్షోభ వివాదం విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఆ రాష్ట్ర స్పీకర్ నిర్ణయాలను సుప్రీం తప్పుబట్టింది. షిండే...
ఏపి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఖాయమంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తునకు ఏపి సర్కార్ ఏర్పాటు చేసిన సీట్ కు లైన్ క్లీయర్ అయ్యింది. సిట్...
మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఆస్తులకు సంబంధించి శిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంలో...
YS Viveka Case: తెలంగాణ హైకోర్టులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మద్యాహ్నం జరగనున్నంది. సుప్రీం కోర్టు వెబ్ సైట్ లో నిన్నటి తీర్పునకు సంబంధించి...
Breaking: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరూ చేయడాన్ని సవాల్ చేస్తూ...
ఏపి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 పై సుప్రీం కోర్టులో విచారణ ముగించింది. దీనిపై సుప్రీం కోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాలని...
YS Viveka Murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ మరో సారి విచారణ జరగనున్నది. ఈ కేసులో ఆరోపణలు...
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుపుతోందనీ, వివేకా హత్యకు అనేక రకాల కారణాలు ఉన్నాయని ఇంతకు ముందు వైఎస్ అవినాష్...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తొలుత ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించిన నలుగురుకి మాత్రం...
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు...
Breaking: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి మరో మారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ...
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ దూకుడు పెంచింది. ఈ నెలఖరులోగా విచారణను పూర్తి చేయాలని సీబీఐ అధికారులకు సుప్రీం కోర్టు ఇటీవల డెడ్...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించింది. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ ముగించాలని సుప్రీం కోర్టు కీలక...
YS Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సాయంత్రానికి ఆ...
ఏపి రాజధాని అమరావతి అంశంపై ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లబించలేదు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తుంది, ఆ వెంటనే మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేసి విశాఖకు మకాం...
అమరావతి రాజధాని కేసుపై సుప్రీం కోర్టులో ఇవేళ (మంగళవారం) విచారణ జరగనున్నది. అమరావతి కేసులతో పాటు రాష్ట్ర విభజన కేసులను జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనున్నది. ఈ...
Breaking: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ వేగవంతంగా జరగడం లేదనీ, దర్యాప్తు అధికారిని మార్చాలని...
సుప్రీం కోర్టులో నేడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరగనున్నది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న వేళ దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి...
కేంద్రంలోని మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తొందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం 14 పార్టీలు ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి....
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు...
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవేళ మరో సారి చుక్కెదురు అయ్యిందంటూ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈడీ విచారణపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న కవిత పిటిషన్ ను సుప్రీం కోర్టు...
ఏపిలో మూడు రాజధానులపై మరో మారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొన్న దిగ్గజ వ్యాపార వేత్తలు,...
రీసెంట్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించడం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా (ప్రభుత్వ పాఠం చదవడం) ప్రసంగించడంతో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మద్య...
ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు...
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. అమరావతి రాజధాని కేసు త్వరిగతిన విచారణ జరపాలని ఏపి సర్కార్ మరో మారు కోరినా ధర్మాసనం తిరస్కరించింది. ఇంతకు ముందు ప్రకటించిన...
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు (ఈసీ), ప్రధాన ఎన్నికల కమిషనర్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ (గురువారం) విశాఖకు బయలుదేరుతున్నారు. 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెన్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అరెస్టు చేసిన డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజరు చేయాలన్న పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని...
రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనీ దీని వల్ల...
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా మాగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం...
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబందించి దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్...
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పిటిషన్లను త్వరతగతిన విచారణ జరపాలన్న ఏపి సర్కార్ కోరిక నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదా పడుతుండటం ఏపి సర్కార్...
Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటును...
సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా,...
తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐఏడీఎంకే చీఫ్ గా పళని స్వామి ఉంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి (ఈపీఎస్) ఎన్నిక సక్రమమే అంటూ మద్రాస్...
Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయతీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల అధికారికంగా గుర్తించింది. పార్టీ...
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) మేయర్ గా అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్ధి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. షెల్లీ ఒబెరాయి తన సమీప బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై 34...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ...
Delhi Mayor Poll: ఢిల్లీ మేయర్ ఎన్నిక వివాదంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటంతో...