Pakisthan : ప్రపంచంలో సర్జికల్ స్ట్రైక్ చేయటంలో ముందుండే దేశం ఇజ్రాయిల్. చాలా చిన్న దేశం అయినా గాని అరబ్ కంట్రీ ల మధ్య అతి తక్కువ జనాభా కలిగిన దేశం అయినా గాని...
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వీటివల్ల దేశంలో మోదీ ప్రభావం దేశంపై బలంగా పడింది. ప్రపంచంలో భారత ఉనికి ఘనంగా చాటుకుంది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
ఎన్నికలకు ముందు బీజేపీ ప్లాన్ ఇదే మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు ఏడు దశల పోలింగ్ పైనా మండిపాటు కోల్ కతా: ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద...
ఢిల్లీ, మార్చి 6 : జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉన్నది. ప్రతిపక్షాల విమర్శలపై బుధవారం...
పుల్వామా సూయిసైడ్ బాంబింగ్కు వ్యతిరేకంగా ఇండియా వాయుసేన విమానాలు పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్యా మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇండియా జలాంతర్గామి ఒకటి...
ఢిల్లీ, మార్చి 4 : భారత వాయుసేన జరిపిన దాడిలో ఉగ్రవాదులు వందల మంది చనిపోయారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పాక్పై భారత్ జరిపిన మెరుపు దాడిలో...
యుద్ధం కావాలా? శాంతి కావాలా? అని ఎవరైనా అడిగితే యుద్ధం వద్దు. శాంతి ముద్దు అని ఠపీమని చెప్పేవాళ్ళం. ఒకప్పుడు రష్యా అమెరికాలు యుద్ధానికి కాలు దువ్వుతున్న రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో పాటలు పాడేవాళ్ళం....
పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నది....
పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటన చేశారు. సాయంత్రం 5గంటలకు సమావేశం జరుగుతుందని...
సర్జికల్ స్ట్రైక్పై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులను హతమార్చామని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున భారత్...