మెరుపు దాడులు: మోదీ కేబినెట్ కీలక భేటీ
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయి. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో తాము విజయవంతమైనట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో...