ఏపి అసెంబ్లీ.. చంద్రబాబుతో సహా 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా 12 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సమావేశాల నుండి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీ శీతాకాల...