కేరళ రాష్ట్రంలో 30 కేజీల గోల్డ్ స్మగ్గ్లింగ్ కేసు ఎంత సంచలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్ ను అదుపులోకి తీసుకొని ఈడీ...
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ కీలక అడుగులు వేసింది. దీనిలో సూత్రధారి, పాత్రధారి, ప్రధాన నిందితులుగా భావిస్తున్న స్వప్న సురేష్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఆమెతో పాటు ఆమె...
కేరళను ఓ కేసు కుదిపేస్తోంది. బంగారం లాంటి కేసు.., అందాల రాష్ట్రాన్ని కుదిపి పీఠాల్ని కదిలించేస్తుంది…! ఒక యువతీ చుట్టూ… ఆమెను అల్లుకుని ఉన్న ఓ ఐఏఎస్ అధికారి చుట్టూ…, ఆయన ఉన్న సీఎం...