ఆలయ అధికారుల తీరుపై స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం
సింహాచలం శ్రీవరహా లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా జరిగింది. ఇవేళ తెల్లవారుజారుజామున నాలుగు గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ అనువంశిక...