బాధ్యతలు చేపట్టిన ఆ ఇద్దరు ఏపి హైకోర్టు అదనపు న్యాయమూర్తులు
ఏపి హైకోర్టుకు నూతనంగా ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. నేలపాడులోని ఏపి...