అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్ను...
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళి సై తో సినీ నటుడు చిరంజీవి మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం...