(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం...
గుంటూరు, ఏప్రిల్ 13: వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మంగళగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నా చేశారు....