న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు దేశ వ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది...
అమరావతి: తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న స్థిరాస్తులను విక్రయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ...
న్యూఢిల్లీ : భారత్లో నాల్గవ విడత లాక్ డౌన్ అమలు అవుతున్నా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతుండగా మరో పక్క రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గడచిన...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం...
ఢిల్లీ, జనవరి 13: ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు సూచించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన తమిళనాడులోని బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్...