ముగిసిన బీఏసీ సమావేశం .. అచ్చెన్నకు బిగ్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..అది ఏమిటంటే..?
ఏపి అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. మొత్తం అయిదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బీఏసీలో టీడీపీ 27 అంశాలపై చర్చకు ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించింది. స్పీకర్...