విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చైనాలోని వుహాన్లో చిక్కుకున్న 58మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్లు లేఖ రాశారు. చైనాలో కరోనా...