అమరావతి: తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత నెలలో టిడిపికి రాజీనామా చేసిన వంశీ మొదటి సారిగా గురువారం మీడియా ముందు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు...
అమరావతి: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దానితో ఆయన రాజకీయ పయనం ఎటు అన్నదానిపై ఊహాగానాలు ఇంకా వినబడుతూనే...
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరడం దాదాపుగా ఖారారు అయిపోయింది. దీంతో ఇప్పుడు వైసీపీలో కొత్త రచ్చ మొదలయ్యింది....