చంద్రబాబుతో టిడిపి కాపు నేతల భేటి
అమరావతి:టిడిపి అధినేత చంద్రబాబుతో నేడు కాపు నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెెెెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి బొండా ఉమా, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితరులు హాజరైనట్టు సమాచారం. ఇప్పటికే...