NewsOrbit

Tag : tdp leader

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పెన‌మ‌లూరు. ఇక్క‌డ నుంచి టీడీపీ ఈ ద‌ఫా విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల కాకుం డానే.. ఇక్క‌డ పాజిటివ్ టాక్...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌లోకి టీడీపీ నేత‌.. చిత్రం కాదు నిజ‌మే!

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. ఇవి ఎవ‌రిక అంతు చిక్క‌వు. ఇప్పుడు ఇలాంటి రాజ‌కీయ‌మే.. మిత్ర‌ప‌క్షం టీడీపీ-జ‌న‌సేన‌లోనూ జ‌రుగుతోంది. సాధార‌ణంగా మిత్రులుగా ఉన్న పార్టీల మ‌ధ్య విభేదాలు రాకూడ‌దు. పైగాక‌లివిడిగా ప‌నిచేయాల‌ని కూడా కోరుకుంటారు. ప్ర‌స్తుతం క్షేత్ర‌స్థాయిలోనూ...
న్యూస్ రాజ‌కీయాలు

బొబ్బిలి బాద్‌షా ఎవ‌రో తేలిపోయింది…!

విజయనగరం జిల్లాలోని కీక‌ల‌మైన‌ నియోజకవర్గం బొబ్బిలి. బొబ్బిలి రాజుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రుప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించుకుంటారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక్క ఇప్పటివరకు 15సార్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Cheating Case: ఈ టీడీపీ నేత మామూలోడు కాదు .. పోలీస్ అధికారి కుమారుడికే రూ.50 లక్షల టోకరా .. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

sharma somaraju
Cheating Case: ఓ పోలీస్ అధికారి తనయుడికే టోకరా వేసిన టీడీపీ నేతపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఓ డీఎస్పీ కుమారుడికి తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తామని మోసం చేసినందుకు గానూ మైదుకూరు...
తెలంగాణ‌ న్యూస్

BTech Ravi: పోలీసుల అదుపులో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి..?

sharma somaraju
BTech Ravi:  వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి ని మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుండి పులివెందులకు వస్తుండగా,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పట్టాభిని రిమాండ్ పంపాలని ఆదేశించిన జడ్జి .. గన్నవరం సబ్ జైలుకు తరలించిన పోలీసులు

sharma somaraju
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ను న్యాయమూర్తి ఆదేశాలతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. పట్టాభితో సహా మరో 13 మందిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పట్టాభి సహా 13 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ .. థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జడ్జికి ఫిర్యాదు చేసిన పట్టాభి

sharma somaraju
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి)ని పోలీసులు గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పట్టాభిపై పోలీసులు కేసు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గన్నవరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత .. టీడీపీ నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
కృష్ణాజిల్లా గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.  నిన్న గన్నవరంలో జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గన్నవరంలో సెక్షన్ 144 విధించడంతో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. టీడీపీ, వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ టీడీపీ నేత గంజి చిరంజీవి

sharma somaraju
ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన మంగళగిరి నియోజకవర్గ కీలక నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలు

sharma somaraju
Breaking: అనంతపురం జిల్లా టీడీపీ నేతలు జేసి బ్రదర్స్ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఫోర్జరీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Budda Venkanna: టీడీపీలో వంద మంది సూసైడ్ బ్యాచ్.. బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్

sharma somaraju
Budda Venkanna: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తమ పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ayyanna Patrudu: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదు

sharma somaraju
Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదు అయ్యింది. పోలీసులపై దుర్భాషలాడి దుసురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై 304, 305, 188, 204 సెక్షన్ల కింద...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gudivada Casino: ఆగని గుడివాడ క్యాసినో వివాదం..కొత్త పాయింట్ వెల్లడించిన వర్ల రామయ్య..

sharma somaraju
Gudivada Casino: గుడివాడలో క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని, తరువాత చంద్రబాబే వచ్చి నిరూపించాలని అన్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల..!!

sharma somaraju
Dhulipalla: వదల బొమ్మాళీ నిన్ను వదల అన్నట్లు…గుంటూరు జిల్లా టీడీపీ నేత దూళిపాళ నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం ప్రయోగించింది. ఇంతకు ముందు సంగం డెయిరీలో చైర్మన్ హోదాలో ఉన్న దూళిపాళ్ళ నరేంద్ర అక్రమాలకు పాల్పడ్డారన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసిన ఏపి హైకోర్టు

sharma somaraju
AP High Court: ఏపి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమ)కు బెయిల్ మంజూరు అయ్యింది. కృష్ణాజిల్లా జి కొండూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ap High court: బ్రేకింగ్ .. “సంగం” కేసులో టీడీపీ నేత దూళిపాళకు బెయిల్ మంజూరు

sharma somaraju
Ap High court:  సంగం డెయిరీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండి గోపాలకృష్ణన్ దాఖలు చేసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: జగన్ సర్కార్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న

sharma somaraju
AP CM YS Jagan: ఏపిలో గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలపై కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు ఏ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Leader: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటిపై కేసు నమోదు

sharma somaraju
TDP Leader: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పైనా కేసు నమోదు అయ్యింది. దూళిపాళ నరేంద్ర పై కేసు నమోదు అరెస్టు అయిన గంటల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: పల్నాడులో టీడీపీ నేత దారుణ హత్య

sharma somaraju
  కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్య మరువక ముందే పల్నాడులో మరో టీడీపీ నేత హత్యకు గురి కావడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత...
న్యూస్ రాజ‌కీయాలు

తొమ్మిదిన్నర కి సెల్ఫీ తీసుకున్నాడు .. తొమ్మిది ముప్పావు కి తల నరికేశారు.

Naina
ఏపీలో సంచలంగా మారిన ప్రొద్దుటూరు టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య దారుణ హత్య ఉదంతంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్యను ఒక పక్కా ప్లాన్ తోనే చేసినట్లు...
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో మళ్లీ రాజకీయ రంగుల గొడవ ..! పోలీసు వాహనాలు మారాయ్..!!

sharma somaraju
  రాష్ట్రంలో వైసీపీ రంగుల పంచాయతీ మళ్లీ మొదలు అయ్యింది. ఇంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల పంచాయతీ వ్యవహారం అందరికీ తెలిసిందే. గ్రామ సచివాలయాలతో పాఠశాలలకు వైసీపీ జండా రంగులు వేయడం,...
న్యూస్

ఈసారి అయ్యన్నపాత్రుడు టార్గెట్ ఆ మహిళా మంత్రి!ఎందుకు? ఏమిటి??

Yandamuri
టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మహా దూకుడు మీదున్నారు. ముఖ్యంగా ఆయన వైసిపి మంత్రులను టార్గెట్ చేస్తున్నారు.మొదటగా జగన్ ప్రభుత్వంలోని కార్మికమంత్రి జయరాం మీద అయ్యన్నపాత్రుడు అనేక అవినీతి ఆరోపణలు చేశారు. ఒక...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బయటపడుతున్న పెద్ద స్కామ్..!టిడిపి కీలక నేత అరెస్టుకి రంగం సిద్ధం..!!

sharma somaraju
తెలుగుదేశం పార్టీలో బాగా వాగ్ధాటి ఉన్న నాయకుడు, అధికార పార్టీపై తరచు విరుచుకుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యరపతినేని శ్రీనివాసరావు. పల్నాడు ప్రాంతానికి చెందిన యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుండి...
టాప్ స్టోరీస్

మాజీ ఎంపి ‘జెసి’కి మరో షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
టాప్ స్టోరీస్

‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి...
రాజ‌కీయాలు

‘నా భార్య పేరన 5ఎకరాలు చూపిస్తే..’!

sharma somaraju
అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి...
టాప్ స్టోరీస్

రాయపాటి నివాసాలపై సిబిఐ దాడులు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:టిడిపి నేత, మాజీ ఏంపి రాయపాటి సాంశివరావు నివాసం, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణతో పాటు కర్నాటక, ఢిల్లీలో కూడా ఏకకాలంలో ఈ దాజులు...
రాజ‌కీయాలు

‘ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్ధమా’

sharma somaraju
అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్ ‌ట్రేడింగ్‌పై సిబిఐ విచారణ జరిపిస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూముల...
న్యూస్

‘సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదిన ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్‌లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్...
రాజ‌కీయాలు

‘వైసిపి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
రాజ‌కీయాలు

‘రాజధాని ఇక్కడే ఉంచాలి’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్‌తో ఈ నెల అయిదున టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి గాయాలు

sharma somaraju
విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి  విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్  ను ఢీకొట్టడంతో...
రాజ‌కీయాలు

టిడిపి తోరణాలు,ఫెక్సీలు తొలగిస్తారా?

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వంలో అధికారుల చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కడప జిల్లాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని టిడిపి...
రాజ‌కీయాలు

బీజేపీలోకి మోత్కుపల్లి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు...
టాప్ స్టోరీస్

‘జగన్ పాలనకు 150 మార్కులు’!

Mahesh
అమరావతి: ఏపీలో సీఎం జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేస్తానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే, పాలనలో మాత్రం...
రాజ‌కీయాలు

టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు అయ్యింది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులపై కేసుల పరంపర కొనసాగుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో...
టాప్ స్టోరీస్

లైవ్ డిబేట్‌లో తిట్ల పురాణం!

Mahesh
అమరావతి: ఓ న్యూస్ ఛానల్ పబ్లిక్ డిబేట్‌లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సాఆర్సీపీ నేత రెచ్చిపోయారు. పరుష పదజాలంతో టీడీపీ నేతను దుర్భాషలాడారు. గ్రామ సచివాలయ...
న్యూస్

‘బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వడం ఖాయం’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి టిడిపికి అప్పగించడం ఖాయమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు...
రాజ‌కీయాలు

‘తెలంగాణకు కోటా ఉందా!?’

sharma somaraju
అమరావతి: తెలంగాణకు చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టడంపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులు తెలంగాణ వారికి ఇవ్వడంలో...
న్యూస్

రామసుబ్బారెడ్డికి ఊరట

sharma somaraju
కడప: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ జంట హత్యల కేసులో  పునః విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. దీంతో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట...