NewsOrbit

Tag : tdp leaders

న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణా జిల్లాలో ఈ 4 సీట్లు ఇవ్వాల్సిందే… జ‌న‌సేన డిమాండ్‌తో టీడీపీ లీడ‌ర్ల‌కు 103 ఫీవ‌ర్‌..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్న విష‌యంపై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్ప‌టికే సీట్ల పంప‌కాల విష‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. జ‌న‌సేన‌కు ఏయే జిల్లాల్లో ఏయే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

sharma somaraju
ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తొంది. ఈ క్రమంలో ఇవేళ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ...
Entertainment News న్యూస్

Vyuham RGV: ఆ టీడీపీ నేతలకు థాంక్స్ చెప్పిన ఆర్జీవీ .. వ్యూహం మువీపై కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Vyuham RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా నిర్మిస్తున్న వ్యూహం మువీపై రాజకీయ రగడ జరుగుతోంది.  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా దాసరి కిరణ్ నిర్మాణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పుంగనూరు, తంబళ్లపల్లి ఘటనలపై వైసీపీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా బంద్ .. గవర్నర్ ను కలిసి టీడీపీ నేతల బృందం

sharma somaraju
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో జరిగిన విధ్వంసకర ఘటనలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. చిత్తూరులో వైసీపీ నేతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: నారా లోకేష్ ను కలిసిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి .. ఎమ్మెల్యేలు అనం, కోటంరెడ్డిలను కలిసిన టీడీపీ నేతలు

sharma somaraju
TDP: నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 13వ తేదీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ఢుష్యుం ఢుష్యుం .. సీనియర్ నేత బుచ్చయ్య సమక్షంలోనే

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు గానూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

శ్రీకాకుళంలో హైటెన్షన్ .. నారా లోకేష్ సహా టీడీపీ నేతల అరెస్టు

sharma somaraju
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది,.కొత్త రోడ్డు జంక్షన్, పలాసలో భారీగా పోలీసులను మోహరించారు. పలాస టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandra Babu: బాబుకి ఎన్ని నాలుకలు..!? ఏమిటో డొంక తిరుగుడు..!?

sharma somaraju
Chandra Babu: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని సంకల్పించారు. అదే మాదిరిగా దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును కృష్ణాజిల్లాకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nara Lokesh: లోకేశ్ సహా 33 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు

sharma somaraju
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా 33 మంది పార్టీ నేతలపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుంటూరులో దారుణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Leaders: టీడీపీలో ఏడో వికెట్ డౌన్..! ఇంకా కీలక జాబితా ఉన్నట్టే..!?

Yandamuri
TDP Leaders: మరో సీనియర్ టీడీపీ నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర చేతులకు కూడా బేడీలు పడ్డాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ,జేసీ బ్రదర్స్,చింతమనేని ప్రభాకర్,దేవినేని ఉమామహేశ్వరరావు,పరిటాల శ్రీరామ్ తదితరులు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పస లేదు.. మళ్ళీ అదే నస..!తమ్ముళ్లలోనే గుసగుస..!!

sharma somaraju
  48 గంటలు గడువు ఇచ్చారు.రాజీనామా చేయమని సవాల్ విసిరారు. రాజీనామాలకు సిద్ధమేనంటూ వాగ్దానాలు సంధించారు. మీడియా ముందుకు వచ్చారు. ఏవేవో మాట్లాడతారు. లాజిక్ లు లాగుతారు. మ్యాజిక్ చేస్తారు. ఆకట్టుకుంటారు, ప్రజలను తమ...
రాజ‌కీయాలు

బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వంపై హై కోర్టుని ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

Vihari
ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన టీడీఎల్పీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసారు. హైకోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించింది....
న్యూస్

ఆ మచ్చను టీడీపీకే అంటించిన అచ్చెన్న గ్రామ ప్రజలు!

CMR
రాజకీయాల్లో పదవి ఉన్నా కాబట్టి.. ఎలాంటి పనిచేసినా.. సొంత గ్రామం, సొంత సామాజికవర్గం వెనకాలే ఉంటాయని భావించినట్లున్నారు టీడీపీ నేతలు! ఈ క్రమంలో అచ్చెన్నకు కూడా అది కలిసి వస్తుందని భావించి ఉండోచ్చు. సాధారణంగా...
న్యూస్

కమిషనర్‌ బట్టలు ఊడదీస్తారంట… అయ్యన్నపై నిర్భయ కేసు!

CMR
ఉన్న సమస్యలు చాలంటం లేదో లేక ఇంకా కొత్తవి కావాలని భావిస్తున్నారో తెలియదు కానీ… పరిస్థితులు ఏమాత్రం సహకరించని పరిస్థితుల్లో కూడా వేనకా ముందూ చూసుకోకుండా ప్రవర్తిస్తుతున్నారు టీడీపీ నేతలు. ఒకపక్క అరెస్టులు, మరో...
టాప్ స్టోరీస్

ముఖ్య నేతలకు భద్రత తొలగింపు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నేతల భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయా నాయకుల వద్ద ఉన్న గన్మెన్లు ఈ రోజు మధ్యాన్నానికి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్...
న్యూస్

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షాలకు అస్త్రంగా వైఎస్ వివేకా కుమార్తె సందేహాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి లేదనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనీ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
టాప్ స్టోరీస్

చలో అసెంబ్లీ టెన్షన్..టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
రాజ‌కీయాలు

ఎన్టీఆర్ కు టీడీపీ నేతల నివాళులు

Mahesh
అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎంపీ కేశినేని నాని,...
టాప్ స్టోరీస్

‘తెలుగుజాతి గుర్తుంచుకొనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్’

Mahesh
అమరావతి: తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై వర్ల ధ్వజం

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారేచ్ఛ ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. “ముఖ్యమంత్రిగారు రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం...
టాప్ స్టోరీస్

విజయవాడలో హైటెన్షన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌...
టాప్ స్టోరీస్

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

Mahesh
అమరావతి: రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంపై ఆపార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు....
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

కనిగిరి, పొన్నూరులో టిడిపి నేతల నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో ప్రకాశం, గుంటూరు జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

రైతుల పోరాటానికి టీడీపీ అండ!

Mahesh
అమరావతి: రాజధాని కోసం ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా...
న్యూస్

మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

sharma somaraju
అమరావతి: ఏలూరుకు చెందిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన బుజ్జిని కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
టాప్ స్టోరీస్

‘రాష్టంలో దుర్మార్ఘ పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్...
టాప్ స్టోరీస్

సీఎంపై సభాహక్కుల నోటీస్!

Mahesh
అమరాతతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. జగన్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

అసెంబ్లీ నుండి టిడిపి వాకౌట్

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా గృహ నిర్మాణ చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
న్యూస్

జివో 2430 రద్దుకై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి వైసిపి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జివో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం...
న్యూస్

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
టాప్ స్టోరీస్

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వంశీ

Mahesh
అమరావతి: తాను టీడీపీ సభ్యుడినేని కానీ.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు టీడీపీ...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
టాప్ స్టోరీస్

‘అమరావతి తప్పంటే.. సారీ చెప్తా’!

Mahesh
విజయవాడ: అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం అమరావతిపై చంద్రబాబు అధ్యక్షత టీడీపీ రౌండ్‌ టేబుల్‌...
టాప్ స్టోరీస్

పార్టీ మారితే ఆయనే చెబుతారట!

sharma somaraju
అమరావతి: పార్టీ మారనున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు నేడు స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహగానాలు అన్నీ మీడియా సృష్టేనని అన్నారు. పార్టీ మారాలని నిర్ణయం...
టాప్ స్టోరీస్

‘చిత్తశుద్ధి లేకుండా ‘సిట్’ ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
టాప్ స్టోరీస్

అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్‌లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల...
న్యూస్

డిజిపి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో కొందరు రాళ్లు, చెప్పులు విసరడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుళ్లూరు పోలీస్...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నానిల వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ ఆపార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి కొడాలి నాని...
టాప్ స్టోరీస్

టిడిపి ఎమ్మెల్యేలపై బిజెపి వల!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. వివిధ పార్టీల నుండి బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
టాప్ స్టోరీస్

‘రండి..అమరావతిలో నిర్మాణాలు చూపిస్తాం’

sharma somaraju
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

వైసీపీలో చేరికలకు జగన్ గేట్లు తెరిచారా?

Mahesh
 ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా వంశీ...
న్యూస్

కోడెల మృతిపై సోమిరెడ్డి అనుమానం

sharma somaraju
కోడెల శివప్రసాదరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందారని ప్రచారం జరుగుతుండగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అది అవాస్తవమని పేర్కొంటున్నారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని సోమిరెడ్డి చెబుతున్నారు. ఫౌండర్, చైర్మన్‌గా ఉన్న...
రాజ‌కీయాలు

‘పల్నాడు నేతలు ఏరీ!?’

sharma somaraju
అమరావతి: టిడిపి నిన్న చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసిపి వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసీల్దార్‌లకు ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు చేపట్టిన డ్రామా వికటించిందని...
టాప్ స్టోరీస్

రెచ్చిపోయిన టిడిపి నేతలు

sharma somaraju
అమరావతి: టిడిపి చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం పోలీసు నిర్బంధాలతో భగ్నం కాగా పలువురు టిడిపి నేతలు పోలీసులపై నోరు పారేసుకొని కొత్త వివాదంలో చిక్కుకున్నారు. టిడిపి చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో...
టాప్ స్టోరీస్

‘బురద రాజకీయం మానుకోండి’!

sharma somaraju
అమరావతి: వరదను అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఇంత...
టాప్ స్టోరీస్

వరద అంచనా కోసమట!

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసించే ఉండవల్లి కరకట్ట భవనాన్ని డ్రోన్ ‌కెమెరాలతో చిత్రీకరించడం వివాదాస్పదం అయిన నేపథ్యంలో తామే అనుమతులు ఇచ్చామని జలవనరుల శాఖ తెలియజేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద...