రాయలసీమలో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుండే పార్లమెంట్ అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇద్దరు లోక్సభ అభ్యర్ధులను ప్రకటించారు...