ఏపీ అసెంబ్లీలో మళ్లీ గొడవ..11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా...