ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యులు పేపర్లు చింపి మీదకు వేయడంతో...
AP assembly: ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కొత్త రూల్ ప్రవేశపెట్టారు. సభలోకి సభ్యులు సెల్ ఫోన్ లతో రాకూడదని స్పీకర్ సీతారామ్ రూలింగ్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం...
AP Assembly Budget Session 2022: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడవ రోజూ టీడీపీ ఆందోళన కొనసాగించింది. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ పట్టుబట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ఏడో రోజైన బుధవారం సభ...
AP Assembly: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు తరచు ఆందోళన చేస్తూ సభా వ్యవహారాలకు ఆటంకం కల్గిస్తున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఎమ్మెల్యేల ప్రవర్తన పై కొత్త రూలింగ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు...
AP CM YS Jagan: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై మా పంథా మాదే అన్నట్టుగా నిరసన తెలుపుతూ, అల్లరి చేయడాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా మంత్రులు తప్పుబట్టారు. తొలుత...
AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో అయిదవ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కాగా టీడీపీ సభ్యుల ఆందోళనతో శాసనసభ మొదలైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలు చేపట్టిన వెంటనే.. పశ్చిమ గోదావరి జిల్లా...
YS Jagan Minister: ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. కొంత మందిని ఉంచేస్తాము..! కొంత మందిని తీసేస్తాము.! తీసేసిన వాళ్లకు జిల్లా ఇన్...
AP Govt Jobs: అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగక చాలా కాలంగా నిరుద్యోగ యువతీ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సర్కార్ లక్షకు పైగా...
TDP: తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక సెన్ఫేషన్ నిర్ణయం తీసుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్ గా ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే.. టీడీపీ ఇప్పటి వరకూ ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడూ పూర్తిగా...
TDP Leaders House Arrest: ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం నుండి...
YSRCP: టీడీపీ ప్రతిపక్షం.. వైసీపీ అధికార పక్షం.. ఎవరి బలం వారిది, ఎవరి రాజకీయం వారిది, ఎవరి బాగోతం వారిది..! అయితే ఆ రెండూ కలిస్తే.!? ప్రతిపక్ష టీడీపీ నేతలతో అధికార పార్టీ నేతలు సావాసం...
టీడీపీ ఎమ్మెల్యేలు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు ప్రివిలేజ్ కమిటీ షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వారిద్దరికీ నోటీసులు ఇవ్వాలని ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమవేశం...
బీజేపీ జోరుమీదుంది. బీహార్ లో గెలిచేసింది. కష్టమనుకున్న దుబ్బాకలో గెలిచేసింది. పాతిక సీట్లు గెలిస్తే బాగా ఎక్కువ అనుకున్న గ్రేటర్ లో 48 స్థానాలు కొట్టేసింది. అలా అలా.. తెలంగాణాలో 2023 లో సీఎం...
అసెంబ్లీ మార్షల్స్పై టీడీపీ సభ్యులు దాడి చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్గా తనకు ఉన్న అధికారం ప్రకారం నిర్ణయం తీసుకున్నానని దానికి మార్షల్స్ ఏమి చేస్తారు అని ప్రశ్నించారు....
వడ్లు పండించినోడు రైతు..! వడ్లు ఆడి, బియ్యం చేసినోడు మిల్లర్..! దుకాణంలో కూర్చుని అమ్మినోడు వ్యాపారి..! డబ్బు పెట్టి కొనుక్కునేవాడు వినియోగదారుడు..!! ఇక్కడ కష్టం రైతుది..! శ్రమ దోపిడీ తర్వాత వాళ్ళది..! మరి వ్యవసాయం...
తెలుగు దేశం పార్టీ కోటలు పగలకొట్టాలి.. పునాదులు పీకేయాలి.. చంద్రబాబుని బలహీనం చేయాలి.. లోకేష్ ని ఒంటరిని చేయాలి.. అసలు ఆ పార్టీ అనేదే ఏపీలో కనిపించకూడదు..!! ఇవన్నీ జగన్ లక్ష్యాలు..!! మరి ఎమ్మెల్యేలను...
పాపం టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకి షాకులు ఇస్తూనే ఉన్నారు. పటియికి అత్యంత కంకణ బద్ధులుగా ఉంటారన్న నేతలు కూడా మారిపోతుండడం బాబుకి మింగుడుపడడం లేదు. వల్లభనేని వంశి, కరణం బలరాం, మద్దాల గిరి,...
టీడీపీని వీడి అనధికారికంగా వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ముగ్గురు సిద్ధమే అంటూ వైసీపీ వర్గాల్లో పుకార్లు వస్తున్నాయి. అంటే ఇప్పటికే 19 కి పడిపోయిన టీడీపీ బలాన్ని 16...
వంశీకి మాట నెగ్గడం లేదు. కరణంకి పెత్తనం రావడం లేదు. గిరికి పట్టు దొరకడం లేదు. శిద్దాకు కనీసం గౌరవం అందడం లేదు. అవినాష్ కి అపాయింట్మెంట్ చిక్కడం లేదు. వీళ్ళందరూ టీడీపీలో రాజుల్లాగా...
ప్రత్యేక పరిస్థితుల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ లోకి తీసుకోగా వారిలో ఇద్దరి పట్ల పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ హ్యాపీగా లేరని సమాచారం. వైసీపీ కి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ...
టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురించి రెండు సినిమా క్లిప్పింగ్లను ప్రదర్శించారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించిన నేపథ్యంలో గతంలో ఇలాంటి అంశాలు...
అమరావతి: 15మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఏపి అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లుపై జరుగుతున్న చర్చలో గందరగోళం నెలకొన్నది.సి ఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపి...
అమరావతి: ఏపీలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఈ నెల 20న అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్షం ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై...
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
అమరావతి: అసెంబ్లీలో రాజధానిపై జరుగుతున్న చర్చలో సభకు అడ్డుతగులుతున్నారన్న అభియోగంపై తొమ్మిది మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రతిపాదనపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీ చీఫ్ మార్షల్కు మండలి చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టిడిపి సభ్యులు ఫిర్యాదు చేశారు....
అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి వైసిపి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జివో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం...
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో కొందరు రాళ్లు, చెప్పులు విసరడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుళ్లూరు పోలీస్...
అమరావతి: రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. వివిధ పార్టీల నుండి బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...