AP CID: తెలుగుదేశం పార్టీకి ఏపి సీఐడీ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఏపి ఎన్జీవో నేతగా పని చేసి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పరుచూరి అశోక్ బాబును ఏపి సీఐడీ అరెస్టు చేసింది....
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అకివీడు మండలం సిద్దాపురంలో లోకేష్...
(ఏలూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సోమవారం...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ని సీబీఐ ఉచ్చులో ఇరికించాలన వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. బాబు ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన లోకేష్...
శాసనమండలిలో బలం టీడీపీదే. నిర్మొహమాటంగా చెప్పే సమాధానం ఇది. కానీ… రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయమై తెలుగుదేశం పార్టీ పట్టు వీడడం లేదు.., వైసిపి బెట్టు వీడడం లేదు. ఈ కీలకమైన బిల్లు నాలుగు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో కుదరదని టిడిపి ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిని రద్దు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో 20 వ తేదీ నిర్వహిస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సిఎం జగన్మోహనరెడ్డి తాత రాజారెడ్డి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. టిడిపి ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా ఆయన సమీపంలో ఓ డ్రోన్ కెమెరా అకస్మాత్తుగా కింద పడింది....
అమరావతి: లూలూ కంపెనీకి ఏపి బైబై అంటే తెలంగాణ వెల్కమ్ అందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.శనివారం వరుస ట్వీట్లతో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపిలో...
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్సి)...
అమరావతి: మహిళా అధికారిణిని బెదిరించిన కేసులో వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు గంటల్లో బెయిల్పై బయటకు రావడాన్ని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా జగన్...
అమరావతి: టిడిపిపై కక్షసాధింపు చర్యలను వైసిపి ప్రభుత్వం మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు హితవుపలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రతి నేరాన్ని, ఘోరాన్ని ప్రజల ముందు పెడతామని అన్నారు....
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు....
అమరావతి: రాష్ట్రంలో గోపాలమిత్రల సమస్యలపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 20 ఏళ్లుగా పని చేస్తూ నేడు ఆందోళన బాట పట్టిన గోపాలమిత్రల ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి...
అమరావతి: మీరు చదువుకోండి, ఫీజులు మేము కడతాం అని జగన్మోహనరెడ్డి ప్రచారం చేసుకున్నారనీ, ఇప్పుడు ఫీజులు అడిగితే లాఠీలతో కొడుతున్నారనీ టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఫీజు...
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును అంత మొందించేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో వైసిపిప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....
అమరావతి: వైసిపి నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనబడుతున్నదని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ సాక్షి ఛానల్లో చేసిన ప్రసారంపై ఆయన మండిపడ్డారు....
అమరావతి: చంద్రబాబు హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆయనపై వ్యంగంగా విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డికి వయసు పెరగడంతో చత్వారం...
హైదరాబాద్, జనవరి14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదుపైన సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్ట పరంగా చర్యలు చేపట్టాలంటూ...