AP Legislative Council: మండలి నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన చైర్మన్ మోషేన్ రాజు
AP Legislative Council: ఏపి శాసనమండలి నుండి టీడీపీ సభ్యులను చైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్సరాలు జరుగుతుండగా టీడీపీ సభ్యులు తాళి బొట్లు...