NewsOrbit

Tag : tdp mp kanakamedala ravindra kumar

రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
రాజ‌కీయాలు

రాజధానికి రూ.లక్ష కోట్లు అక్కర్లేదు

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లు రూ.లక్ష కోట్ల నిధులు అవసరం లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. అందుబాటులో ఉన్న 53వేల ఎకరాల భూమి ద్వారా సంపద...
రాజ‌కీయాలు

‘కలం పోటుతో రాజధాని తరలింపు కుదరదు’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

వైసిపి సర్కార్‌పై టిడిపి ఎంపిలు ఫైర్

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లు తీవ్ర  స్థాయిలో  విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ...
న్యూస్

కేశినేని రూటే వేరు!

sharma somaraju
అమరావతి: కశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు స్వాగతించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో బిల్లుకు మద్దతు కూడా తెలియజేశారు. అయితే...
టాప్ స్టోరీస్

‘విజయసాయిపై అనర్హత వేటు వేయాలి’

sharma somaraju
అమరావతి: ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపి పదవికి అనర్హుడిగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు టిడిపి రాజ్యసభ ఫ్లోర్...
టాప్ స్టోరీస్

‘విలీనం చెల్లదు’

sharma somaraju
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఆ నలుగురు రాజ్యసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని టిడిపి ఎంపిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ...
న్యూస్

ఐటి దాడులపై సిఈఓకు టిడిపి ఫిర్యాదు

sarath
అమరావతి: ఎన్నికల నేపథ్యంలో టిడిపి అభ్యర్థులపై జరుగుతున్న ఐటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ ఆధ్వరంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ముగ్గురు...