సంసద్ రత్న అవార్డు-2020 కి ఎంపికైన శ్రీకాకుళం ఎం పీ టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన నాయుడుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డుకు ఎంపిక...
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదని టిడిపి పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో గురువారం...