NewsOrbit

Tag : tdp mp’s

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Lokesh Yuvagalam Padayatra: లోకేష్ కు షాక్ ఇచ్చిన ఇద్దరు ఎంపీలు

sharma somaraju
Lokesh Yuvagalam Padayatra: రాష్ట్రంలో వైసీపీ గాలిలోనూ ముగ్గురు నేతలు ఎంపీలుగా గెలిచారు. విజయవాడ నుండి కేశినేని నాని, గుంటూరు నుండి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.వైసీపీ...
Featured బిగ్ స్టోరీ

Big Boss Politics: వెంకయ్య అండ.. చంద్రబాబు దండ.. ఆ ముగ్గురు చూపు వెనక్కు..!?

Srinivas Manem
Big Boss Politics: బిగ్ బాస్ (Big Boss 5 Telugu) చూస్తున్నారుగా.. బిగ్ బాస్ ఎప్పుడూ హౌస్ సభ్యులకు కొన్ని టాస్కులు అప్పగిస్తారు. కొన్ని టార్గెట్లు పెడతారు. గెలవడానికి సభ్యులు నానా తంటాలు పడినప్పటికీ..,...
న్యూస్ రాజ‌కీయాలు

హస్తినకు టీడీపీ ఎంపిల బృందం.. ఎందుకంటే..?

sharma somaraju
ఏపిలోని వైసీపీ ప్రభుత్వంపై పిర్యాదులు చేసేందుకు టీడీపీ ఎంపిల బృందం హస్తినకు బయలు దేరింది. టీడీపీ ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రబాబులు ఢిల్లీలో ఉదయం 11గంటలకు...
టాప్ స్టోరీస్

అఖిలపక్ష భేటీలో వైసిపి, టిడిపి ఎంపిల వాగ్వివాదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిడిపి, వైసిపి ఎంపిల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకొన్నది....
న్యూస్

‘ఎన్ని కేసులు పెడితే అన్ని సన్మానాలు’

Mahesh
విజయవాడ: అమరావతి పరిరక్షణ కోసం పోరాడుతున్న ముగ్గురు ఎంపీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జగన్‌ ఎన్ని కేసులు...
టాప్ స్టోరీస్

‘విజయసాయిపై అనర్హత వేటు వేయాలి’

sharma somaraju
అమరావతి: ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎంపి పదవికి అనర్హుడిగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు టిడిపి రాజ్యసభ ఫ్లోర్...
టాప్ స్టోరీస్

‘విలీనం చెల్లదు’

sharma somaraju
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఆ నలుగురు రాజ్యసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని టిడిపి ఎంపిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ...
రాజ‌కీయాలు

ఇందులోనూ మతలబు ఉందా!?

sharma somaraju
అమరావతి: టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరికపై చంద్రబాబు మంత్రాంగం ఉందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. వారి పార్టీ ఫిరాయింపులపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు సంధించారు. లక్షల ...
న్యూస్

‘రాష్ట్రానికి ఏమి చేశారు’?

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలకై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రధేశ్ భవనం వద్ద ‘ధర్మపోరాట దీక్ష’ చేస్తుండగా టిడిపి ఎంపిలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సోమవారం పార్లమెంట్‌లో తమ గళం...