చంద్రబాబు ఏం చేసినా రాజకీయమే..! ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ ఉన్నా అది రాజకీయమే అవుతుంది..!! ఆయన వ్యూహాలు ఒకప్పుడు బాగా పని చేసేవి, ఇప్పుడు బోల్తా కొడుతున్నాయి. అయినా వెనక్కు తగ్గేది...
తెలుగు దేశం పార్టీ కోటలు పగలకొట్టాలి.. పునాదులు పీకేయాలి.. చంద్రబాబుని బలహీనం చేయాలి.. లోకేష్ ని ఒంటరిని చేయాలి.. అసలు ఆ పార్టీ అనేదే ఏపీలో కనిపించకూడదు..!! ఇవన్నీ జగన్ లక్ష్యాలు..!! మరి ఎమ్మెల్యేలను...
పాపం టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకి షాకులు ఇస్తూనే ఉన్నారు. పటియికి అత్యంత కంకణ బద్ధులుగా ఉంటారన్న నేతలు కూడా మారిపోతుండడం బాబుకి మింగుడుపడడం లేదు. వల్లభనేని వంశి, కరణం బలరాం, మద్దాల గిరి,...
ఎవరెన్ని చెప్పినా.., ఎవరేమి అనుకున్నా జగన్ పాలనలో తిరుగు లేదు..! జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎదురే లేదు..! జగన్ వచ్చాక ఒక్కో పేద కుటుంబానికి రూ. 50 వేల వరకు లబ్ది...
వైసీపీపై ఒంటికాలితో లేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు..!! పార్టీకి రెబల్ గా మారిన ఆయన రోజుకో విషయంతో పార్టీని ఆడిపోసుకుంటున్నారు..! ఎక్కడ ఏ చిన్న టాపిక్ దొరికినా ఢిల్లీ...
తప్పులు చేయడం ఒక ఎత్తు.., వాటిని బయటకు రాకుండా దాచుకోవడం మరో ఎత్తు.., ఈ ఎత్తులన్నీ దాటేసి చేసిన తప్పులు బయటకు వస్తే.., వాటిపై అవినీతి కేసులు నమోదైతే… వాటిపై మీడియాలో వార్తలు రాకుండా...
టీడీపీని నాశనం చేయాలనుకుంటున్నది ఎవరు..? బీజేపీ, వైసీపీ..!! చంద్రబాబుని అసలు మళ్ళీ రాజకీయంగా లేవకుండా చేస్తున్నది ఎవరు..? బీజేపీ, వైసీపీ..!! గత ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలే రావడంలో వైసీపీకి పరోక్షంగా సాయపడింది ఎవరు..?...
ఏపీ సీఎం జగన్ అంటే అందరూ అనుకునేది వేరు.., నిజమైన జగన్ వేరు…!! సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు.., ప్రత్యర్థులకు షాక్ ఇస్తాడు.., వివాదంలో వేలు పెడతాడు.., చివరి వరకు నిలబడతాడు.., సరైన ముగింపు ఇస్తాడు..!...
గెలిచింది 23 … మిగిలింది 20 .., గోడపై ఉన్నది 3 … సైలెంటుగా/ బలవంతంగా ఉన్నది 3 ..! ఇదీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల లెక్క…!! దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి, రాష్ట్రంలో...
హయ్యారే…! ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఒకటి కాదు, రెండు కాదు.., వరుసగా కోర్టుల్లో సీఎం జగన్ కి ఎదురు దెబ్బలు అంటే ఇది సాధారణ విషయం కాదు..!! జగన్ అనుకుంటున్న...
జగన్ కన్నెర్రజేస్తే.., కోపం వస్తే.., పట్టుపడితే..!! రాజధాని నిలవలేదు, ఎన్నికల కమీషనర్ మూడు చెరువుల నీళ్లు తాగారు.., చంద్రబాబు హైదరాబాద్ కి పరిమితమయ్యారు.., ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఓ లెక్కా…?? మొదట చుక్కలు కనిపిస్తాయి..,...
అసలే ప్రతిపక్షం..! ఆపై బలమైన అధికార పక్షం..! ఎమ్మెల్యేలు చేజారుతున్నారు.., మాజీలు అరెస్టవుతున్నారు.., అధినేత ఒత్తిడిలో ఉన్నారు.., యువ నేత ట్విట్టర్ లో ఉన్నారు..! ఈ సమయంలో ఈ సమయంలో టీడీపీకి టానిక్.., మాత్ర..,...
మాటలు చెప్పని మోడీ…, మాటలు మార్చని చంద్రబాబు.., అనర్గళంగా మాట్లాడే లోకేశు.., మాటల్లో బాబుని తిట్టని జగను… వీటిని ఊహించుకోలేం…! కొన్ని అలా ఫిక్సయిపోతాయి. అనుహ్యంగా మేము మారిపోయాము బాబు అంటే సగటు రాజకీయ...
బోడి గుండు కంటే బట్టతల నయం అనే విషయం ఓ జాతీయ పార్టీ బాగా ఎరిగినట్టుంది. ఆ బట్టతలపై కూడా విగ్ పెట్టేసుకుని…, మేకప్ వేసుకుని… ముఖం కవర్ చేసుకుని రాజకీయం మొదలెట్టే పనిలో...
తెలుగునాట మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు…! ఏ పార్టీకి ఆ మీడియా.., ఏ నాయకుడికి ఆ భజనలు మీడియాలు ఉన్నాయి…! తమ నాయకున్ని పొగిడి.., తమ అక్షరాలతో అభిషేకం చేసి.., ఎదుటి...
కొన్ని ఆలోచనలు..? కొన్ని ప్రశ్నలు…? కొన్ని నిస్సహాయతలు..! వెరసి రాజధాని విషయంలో జగన్ ని ఇరకాటంలోకి నెట్టేసాయా..? ఒక పార్టీ ఆడిన రాజకీయ దొంగాటలో పావుగా మారబోతున్నానని తెలుసుకుని.., తేరుకుని.., రాజధానిపై సీఎం మనసు...
వంశీ వస్తేనేమి… రాకపోతేనేమి..! బలరాం లాంటి వాళ్ళు చేరితేనేమి, చేరకపోతేనేమి…? గంటా చేరికతో వైసిపికి ఒరిగేదేంత…?? ఇవన్నీ జగన్ కి ఒక చిన్న భాగం మాత్రమే. జగన్ ఇవేమి పట్టవు. “వస్తారా…? ఒకే రండి,...
తెలుగునాట కుల రాజకీయాలు కొత్తేమి కాదు. నాలుగు దశాబ్దాలు కిందటే ఆరంభమైన కులతత్వ రాజకీయాలు.., ఇప్పుడు పీక్స్ లో ఉన్నాయి…! కుల మీడియాలు మాత్రమే కొత్త అని కొందరికి అనిపించినా.., ఇవి కూడా పాతవే…!...
సోషల్ మీడియాలో ఆ మధ్య ఓ సందేశం విపరీతంగా ప్రచారంలో ఉండేది…! దాన్ని “పాండవులు పాండవులు తుమ్మెద” అనే సినిమాలో మోహన్ బాబు డైలాగులుగా కూడా వాడారు..!! “బాగా చదువుకున్నోళ్ళు ఐఏఎస్, ఐపీఏస్ లు...
మూడు రాజధానుల బిల్లు ఆమోదం రాష్ట్రంలో రాజకీయ అడుగులను అత్యంత వేగంగా శాసిస్తుంది. రాష్టం మొత్తం మీద ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. రాజధానుల వికేంద్రీకరణ రాష్ట్రానికి లాభమా, నష్టమా అనే చర్చ...
ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వేరే పార్టీలపై ప్రభావం చూపిస్తుందా…?? ఒక పార్టీ అంతర్గత మార్పు ఇతర పార్టీల్లో అంతర్గత చర్చలకు దారితీస్తాయా..?? సాధారణంగా తీయదు..! కానీ మన రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి...
రంగంలోకి కేంద్రం..! ప్రాధమిక విచారణకు ఆదేశం..! రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు…! అనగనగా ఒక రాజు గారు…! దశాబ్దాల నుండి తనవి కాని గిరిజన భూములను అనుభవిస్తున్నారు. తోటలు వేసుకుని, ఫలాలను పొందుతున్నారు. ఆయన...
బలమైన పార్టీ, ప్రభుత్వంపై ఆ పోరాటం ఏమిటి..? హోదా కోసం ఆ ఆరాటం ఏమిటి..? ఆ స్థాయిలో ఆ తెగింపు ఏమిటి..? హోటళ్లలో ఆ రహస్య మీటింగులు ఏమిటి..?? ఆ కోట్లు ఇచ్చుకుని లాయర్...
టీడీపీలో ఓ కీలక ఎమ్మెల్యే పార్టీని వీడనున్నారు…! ఆ పార్టీ ఓడినప్పటి నుండి సైలెంట్ అయిపోయిన ఆయన.. అధికారంలోకి దూకేయ్యడానికి సరైన సందు చూసుకుంటూ వస్తున్నారు. ఇటీవల అధికార పార్టీ ఒత్తిళ్లు, తన అనుచరులపై...
గవర్నర్ లేఖ నిమ్మగడ్డకి అనుకూలం కాదు..! ప్రభుత్వానికి ప్రతికూలము కాదు..! నిమ్మగడ్డని ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించమని కాదు..! ఇది జగన్ ఓటమి కాదు, నిమ్మగడ్డ (అనుకూల పార్టీల) విజయమూ కాదు…! చాలా...
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ తాజా ఎస్ఈసీ కానున్నారు. మళ్ళీ ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు లైన్ క్లియర్ అయింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేసారు. నిమ్మదగ్గ...
ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే రాజకీయంగా… వ్యక్తిగతంగా.., ఆర్ధికంగా అన్ని విధాలుగా కొట్టొచ్చు. ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అనేవి ఏమి లేవు. సందు దొరికితే రాజకీయ ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేసెయ్యడమే. కుట్రలో, కేసులో...
రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్లు…? భారత రాజ్యాంగం రాసిందెవరు..? రాజ్యాంగ సంక్షోభ సమయంలో గవర్నరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి..?? ఇది ఎవరు అవునన్నా..!, కాదన్నా…! ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరి అనుకూల సమాధానాలు వారు ఇచ్చుకుంటున్నారు....
ఉత్తరాంధ్ర అంటే మరీ కొన్ని మీడియాలకు ఎకసెకాలుగా ఉందేమో…! సిక్కోలు, ఇజీనగరం, ఇసాపట్నం అంటే బాగా లోకువైనట్టున్నాయి. ఇక్కడ ప్రతికూలత తప్ప అనుకూలత కనిపించట్లేదేమో..! అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది…! అంతర్జాతీయ నౌకాశ్రయం ఉంది..! నగరం...
రాజకీయాల్లో… రాజకీయ పార్టీల్లో లీకులూ.., లాబీయింగులు బాగా పని చేస్తుంటాయి…! జాతీయ పార్టీల్లో ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అయితే కోటరీల ద్వారా బయటకు వస్తుంటాయి..! కానీ అన్నిటికీ భిన్నం వైసీపీ...
పరిపాలనలో సీఎం సగమే… మిగిలిన సగం మంత్రులు అందరూ..! అలా ఉంటేనే అన్ని ఆలోచనలు కలిసి.., పాలన రధం బాగుంటుంది…! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 నెలలు గడిచింది. మంత్రివర్గం కూడా...
అందరికీ గుర్తుండే ఉంటుంది… జగన్ సీఎం కాక ముందు ఆ 23 మంది ఎమ్మెల్యేలు.. ఆ 23 మంది ఎమ్మెల్యేలు అనేవారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలు నాటి ప్రతిపక్ష వైసీపీని వీడి, అధికార...
అచ్చెన్నాయుడుని అవినీతి కేసులో అరెస్టు చేసారు…! కొల్లు రవీంద్రని హత్య కేసులో నిన్న రాత్రి అరెస్టు చేసారు…! అయ్యన్న పాత్రుడుపై నిర్భయ కేసు నమోదు చేసారు..! యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్పపై అట్రాసిటీ కేసు నమోదు...
మరో మాజీ మంత్రి అరెస్టయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ కీలక నేత, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రని కృష్ణ జిల్లా పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఇటీవల బందరులో జరిగిన మోకా...
టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుటపడింది. జిజిహెచ్ నుండి బుధవారం ఆయన డిశ్చార్జి అయ్యారు. నేరుగా విజయవాడలో సబ్ జైలుకి తరలించారు. కార్మిక శాఖా మంత్రిగా ESI మందుల కొనుగోళ్ళ కుంభకోణంలో ఈయన పాత్ర...
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు… శాశ్వత శత్రువులు ఉండరు…! అలాగే బంధుత్వం అయినా రాజకీయ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుంది…!! ఈ క్రమంలోనే చంద్రబాబు గాలి తెసేసేస్తున్న ఆ బంధుత్వం, ఆ అంతర్గత విషయాలు వెల్లడిస్తున్న...
సరిగ్గా 22 రోజుల కిందట జూన్ 4 న “న్యూస్ ఆర్బిట్” ఏం చెప్పింది “అదిగదిగో ఓడుతున్న రామోజీ” అంటూ కథనం ఇచ్చింది. ఎందుకు..? ఏమిటి..? ఎలా..? అనేది చెప్పుకొచ్చింది. ఆ కథనం మరోసారి...
ఏ పార్టీ అయినా ఎంపీకి, ఎమ్మెల్యేకో షోకాజ్ ఇస్తే కూసింత వణుకు ఉంటుంది. ఇంకాస్త బెరుకు ఉంటుంది. కానీ నరసాపురం రాజు గారికి అవేమి బొత్తిగా లేవు. ఉన్నా లోలోపల ఉన్నట్టున్నాయి. అందుకే పార్టీ...
(నోట్ : ఇది వాస్తవం, కానీ కథలానే చదవండి. చివర్లో చాలా వరకు మీకు అర్ధమవుతుంది. కొన్ని అంతర్గత విషయాలు కథనంలో పేర్కొన్నాము. పేర్లు పూర్తిగా ఇవ్వలేము) అనగనగా ఒక సామంత రాజ్యం..! ధనిక...
మనుషులకు అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమే. ప్రాణాపాయ స్థితిలో తమను కాపాడే సాయం కోసమే ప్రతి ప్రాణము ఎదురు చూస్తుంటుంది. రాష్ట్రంలో 108 సర్వీస్ అటువంటిదే. ఎక్కడ, ఎప్పుడు, ఏ ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో...
సీఎం జగన్ తోలి లక్ష్యం అవినీతి నిర్ములన… మలి లక్ష్యం కూడా అవినీతి నిర్మూలన…! ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయి. ప్రతీ విభాగంలోనూ ముందు, వెనుకా అవినీతి వ్యవహారాలను తవ్వుతూ తమకు ఆ...
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ గనులపై తనిఖీలు…! మూడు జిల్లాల అధికారు.., పన్నెండు బృందాలు, విపరీత తనిఖీలు…!! నాలుగు నెలల పాటు అన్ని లెక్కలు తీసి రూ. 2100 కోట్లు ఫైన్ వేశారు…!! వహ్వా...
సీన్ – 1 : “కార్యాలయంలో చుట్టూ జనాలున్నారు. చంద్రబాబు సీట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. లోకేష్ నాయకులతో మాట్లాడుతున్నారు. మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలు, మాజీలు కార్యాలయం లోపల బాబు అపాయింట్మెంట్ కోసం వెయిట్...
సీఎం జగన్ ప్లాన్ మార్చారు…! పాత వ్యూహాన్ని వీడి, కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసారు. ఒకరకంగా ఓపిక అనే పాఠం నేర్చుకున్నారు. నిపుణుల సలహాలు విన్నారో, తనే ఆలోచన చేశారో, ఓపిక నేర్చుకున్నారో… కారణం...
రాజకీయంగా మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ నేడు ఆంద్రప్రదేశ్ లో ‘నేను ఉన్నాను’ అని చెప్పి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ నైరాశ్యంలో...
అచ్చెన్న జైలుకి వెళ్లారు…, ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్లారు..! తర్వాత ఎవరనేది న్యూస్ ఆర్బిట్ ఇది వరకే ఓ కథనంలో చెప్పింది. లోకేష్ ని ఎలా, ఎప్పుడు ఫిక్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన అంశం....
శిద్దా పెత్తనం చెలాయించడాన్ని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలు ఏవీ ఖాళీగా లేవు…! కుమారుడికి ఆధిపత్యం ఇవ్వడానికి దర్శి, మార్కాపురం, ఒంగోలు ఏవీ ఖాళీగా లేవు…! నామినేటెడ్ పదవి ఇస్తామని ఏమి హామీ దక్కలేదు…!...