టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి ..గన్నవరంలో హైటెన్షన్
కృష్ణాజ్లిలా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడికి దిగారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించారు. టీడీపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలతో...