(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక దేశం ఒకే ఎన్నిక అన్న ఎజెండాపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహిస్తున్న సమావేశం కనీసం కొన్ని రాజకీయ పక్షాలను ఇబ్బందిలోకి నెట్టింది. మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న...
అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబంపై వస్తున్న ఆరోపణల బాగోతం టిడిపికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయింది. ఎన్నికలలో అవమానకరమైన పరాజయాన్ని మూటగట్టుకుని ఒకపక్క బాధపడుతుంటే పార్టీ పరువుప్రతిష్టలు...
అమరావతి: ఆంద్రప్రదేశ్ శాసనసభ బుధవారం కొలువుతీరనుంది. ఫిరాయింపు శాసనసభ్యులపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా 2017లో అసెంబ్లీనే బహిష్కరించిన వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర్రి హోదాలో శాసనసభలో అడుగు పెట్టనున్నారు. నవ్యాంధ్ర మొదటి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు తెర లేపింది. జనసేన పార్టీ నుంచి పత్తిపాడు...
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు అర్ధరహితంగా శ్రమిస్తున్నారు అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈరోజు ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం విడుదల అయిన అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ బిజెపికి స్పష్టమైన మెజారిటీ కనబడడం...