(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా...
అమరావతి: అవినీతి తిమింగలాలను వేటాడుతాం అంటూ అవినీతి నిరోధక శాఖ డిజి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని...
అమరావతి: పోలింగ్కు ముందు ప్రతిపక్ష వైసిపితో పోరాటం చేసిన టిడిపి పోలింగ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) తీరుపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా పోలింగ్కు నాలుగు రోజుల ముందు ఎన్నికల కమిషన్...
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, టిడిపి ఎంపి సుజనా చౌదరికి సిబిఐ సమన్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రసంగాల్లో తప్పులు దొర్లటం సర్వ సాధారణం అయిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి ఆస్కారంగా మారుతున్నాయి. ఆయన్ని పప్పుగా...
అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు. బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి...
అమరావతి: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యడు విజయసాయిరెడ్డిలపై ఉన్న కేసులు సాగతీయకుండా చూస్తే వారి బండారం బయటపడుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు. బుధవారం కుటుంబరావు అమరావతిలో...
గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో...
విజయవాడ: వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి, ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఎవరైనా సమీక్షను అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని...
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకొవచ్చని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయసాయిరెడ్డి అవగాహనా లోపంతోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి లేఖ రాశారని ఆయన...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...