జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. విజయవాడలోని ఒక హోటల్ లో నేడు మనోహర్ తో...
అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. జిల్లాలో పలు ప్రదేశాల్లో టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగాయి. ఈ ఘర్షణల్లో టిడిపి చెందిన ఒక కార్యకర్త మృతి చెందాడు. వైసిపి, టిడిపిలకు చెందిన...
అమరావతి, ఏప్రిల్ 10: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో ఓటర్లను ప్రలోభపర్చుకునే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టాయి. మరో పక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు...