ఆ తొమ్మిది నియోజకవర్గాలపైనే టీడీపీ ఫోకస్ .. ఎందుకంటే..?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం (టీడీపీ) పార్టీ నిర్వీర్యమవుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచినప్పటికీ కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో...