బండి సంజయ్ పాదయాత్రకు విరామం .. హుటాహుటిన ఢిల్లీకి .. ఎందుకంటే..?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కు విరామం ప్రకటించి హూటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లారు. నాలుగు రోజుల క్రితం బండి సంజయ్ యాదగిరిగుట్ట మండలం...