Breaking: బీజేపీ హూజూరాబాద్ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఈటల రాజేందర్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుండి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు 16 మంది పోలీస్...
TS News: మూడు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందిందని భావించిన ఓ మవోయిస్టు మహిళా నేత పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు తెలంగాణ కార్యదర్శిగా పని చేసిన హరిభూషణ్ భార్య...
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ..’కోటి అనే వ్యక్తిని నా...