NewsOrbit

Tag : telangana encounter

టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
టాప్ స్టోరీస్

దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

‘103 మందిని ఎన్‌కౌంటర్ చేశాం తెలుసా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్ ఎన్‌కౌంటర్ పుణ్యమా ఆని విచిత్రాలు జరుగుతున్నాయి. ఇతర అత్యాచారం బాధితుల కుటుంబసభ్యులు తమ వాళ్ల కేసుల్లోని నిందితులను కూడా ఎన్‌కౌంటర్‌లో అంతమొందించాలని డిమాండ్ చేస్తుండగా, ఉత్తరప్రదేశ్  పోలీసులు తాము...
టాప్ స్టోరీస్

చటాన్‌పల్లి ప్రాంతానికి పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Mahesh
హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్‌కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన జరిగిన...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

Mahesh
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...