తెలంగాణ ధాన్యం రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. తెలంగాణ సర్కార్ పై విమర్శలు
తెలంగాణ ధాన్యం రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషణ్ రెడ్డిలు తెలిపారు. ఇదే సమయంలో...