వారు ఢిల్లీ వెళ్లారు… వీరు రాష్ట్రం దాటారు!! హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తుల ఆకస్మిక బదిలీలు
ఇరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఆకస్మిక బదిలీ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు చీఫ్ జస్టిస్ లు మహేశ్వరి, రాఘవేంద్ర చౌహన్ లను...