తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గా భారతి హోళికేరి నియమితులైయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ గా రజీవ్...
రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాస్టర్ ప్లాన్ పై స్టేకు నిరాకరించిన హైకోర్టు..పూర్తి వివరాలతో కౌంటర్...
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ తరలింపు పై తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో రిలీఫ్ లభించింది. మూడో టీఎంసీపై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. కాళేశ్వరం మూడో టీఎంసీ...
కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపి పునర్విభజన చట్టం, రెండు రాష్ట్రాల(ఏపి, తెలంగాణ) ఆస్తుల పంపకాలపై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై...
తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యుల్ ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 11వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం...
Breaking: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ...
తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కేసిఆర్ సర్కార్, కేసిఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు గత కొంత కాలంగా విమర్శలు, ప్రతి...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఏపి, తెలంగాణలో పర్యటించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఎటువంటి మాట మాట్లాడని ప్రధాన మంత్రి నరేంద్ర...
TRS MLA Poaching Case: దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసిన...
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా లేదా కోర్టు...
బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బిగ్ షాక్ తలిగింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలని కోరుతూ రాజాసింగ్ చేసుకున్న విజ్ఞప్తి తిరస్కరణ గురైంది. ఈ మేరకు ఆయన పై...
Breaking: మునుగోడు ఉప ఎన్నిక ను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అభ్యర్ధులు, ఆయా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారాలు, రోడ్...
తెలంగాణలో గత కొంతకాలంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం జరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యవహారాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా...
తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీని సీఎం కేసిఆర్ నిలబెట్టుకున్నారు. ఇటీవల బంజారా భవన్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసిఆర్ .. గిరిజనులకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ లను పది శాతం పెంచుతానని వాగ్దానం...
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న అభియోగంతో పాటు గతంలో ఆయనపై ఉన్న కేసుల...
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా చూసేందుకు విద్యార్ధులు వెళ్లారు. విద్యార్ధులు అందరూ...
రవాణా వాహన యజమానులకు భారీ ఊరట కల్పిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ.50 లు చొప్పున అపరాధ రుసుము వసూలు...
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఏవై) పథకం కింద ఉచిత రేషన్ (బియ్యం) పంపిణీ పథకాన్ని కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్ర...
Telangana News: తెలంగాణలో ఉపాధ్యాయ వర్గాలకు బిగ్ షాక్ ఇచ్చేలా పాఠశాలల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ తాజా ఉత్తర్వులతో ఉపాధ్యాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తొంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి...
Governor Tamilisai: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ పై పరోక్షంగా గవర్నర్ తమిళి సై విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా మంత్రులు, టీఆర్ఎస్...
Breaking: తెలంగాణలో నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందజేసింది. ఇప్పటికే 35,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్..మరో 1,433 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మున్సిపల్,...
CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో గురువారం అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరించారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిలిచిన తెలంగాణ మహిళా బాక్సర్...
CM KCR: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయం సాధించి..తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటింగ్ గోల్డ్ మెడలిస్ట్ ఈషా సింగ్ లకు కేసిఆర్ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. ఇద్దరికీ...
CM KCR: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక ప్రకటన చేశారు. గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ,...
Telangana Govt: ప్రతి ఏటా వేసవిలో విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒంటి పూట బడులకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోంది....
TSRTC: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్ధులను ప్రత్యేక విమానాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు విమానాల్లో 1500 మందికిపైగా విద్యార్ధులు ఇండియాకు...
TSRTC: కేసిఆర్ సర్కార్ న్యూఇయర్ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు చిన్నారులు వారి పేరంట్స్ తో బస్సుల్లో నూతన సంవత్సరం మొదటి రోజు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. న్యూఇయర్...
Tollywood Hero Nani: ఏదైనా తమ దాకా వస్తే గానీ తత్వం బోధపడదు అంటారు. అలానే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పెద్దల పరిస్థితి తయారు అయ్యింది. ఏపిలో సినిమా టికెట్ ధరలపై ఇటీవల హీరో...
IPS Transfers: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. దాదాపు 30 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ పోస్టింగ్ లు ఇచ్చింది. హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్ ఏసీబీ...
Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారి రేషన్, ఫించన్ నిలిపివేయడం జరుగుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డీహెచ్) శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ పక్క హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న...
Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా (corona) సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో నామమాత్రంగా కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాల్లో వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది....
CM KCR: ఇటీవల జాతీయ పార్టీ బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులుకు సీఎం కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారా ? ఆయనకు కేసిఆర్ సర్కార్ లో...
AP Telangana Water War: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఇప్పటికే ఇటు కృష్ణా బోర్డుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు...
Breaking: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ జివో...
YCP MLA RK Roja: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. అటు అధికార టీఆర్ఎస్,...
AP TS Water War: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ జరుగుతున్న వేళ ఏపి అధికారులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ జెన్కో నుండి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని...
Breaking: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ద్వితీయ ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నేడు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రధమ సంవత్సర...
Telangana Govt: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో వేగవంతంగా...
Telangana High Court: తెలంగణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపి అంబులెన్స్ల నిలిపివేతపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన...
Telangana High Court: ఆంధ్రప్రదేశ్ నుండి కరోనా బాధితులతో వస్తున్న అంబులెన్స్లను రాష్ట్ర సరిహద్దుల వద్ద నిన్న తెలంగాణ పోలీసులు నిలుపుదల చేసి వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఒ పక్క కేంద్ర ప్రభుత్వం మొన్ననే...
Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక జాగ్రత్తలు పాటిస్తున్న ముఖ్యమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం...
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో రోజుకు 50వేల కోవిడ్ పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ...
(హైదరాబాదు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) దీపావళి పండుగపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు (బాణాసంచా) బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి టపాసులు కాల్చడం వల్ల...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని నేషనల్ గ్రీన్ ట్రెబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం గురువారం...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్...
తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ కానుక బతుకమ్మ చీరలు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంప్రదాయంగా, గౌరవంగా పూలను పూజించే పండుగ బతుకమ్మ. అందులోనూ తెలంగాణ అధికారిక పండుగ బతుకమ్మ కావడంతో… తెలంగాణ...
రాజా స్టైలే వేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా దెబ్బతిన్నా… ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాడు రాజా సింగ్… ఓల్డ్ సిటీలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ… అటు...
హైదరాబాద్ : మేడారం మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో జనసంద్ర మైంది. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్...