NewsOrbit

Tag : telangana high court

న్యూస్

తిరిగి తిరిగి మళ్లీ మొదటికి..! ఇంకోసారి తప్పేలా లేదే…

arun kanna
దేశంలో కరోనా వైరస్ విపరీత స్థాయిలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇక ఆంధ్రరాష్ట్రంలో అయితే గత మూడు రోజుల నుండి రోజుకు సగటున 40 మంది ప్రాణాలు వదులుతుండడం గమనార్హం. కరోనా...
ట్రెండింగ్ న్యూస్

జగన్ తో పనిలేదు… కేసీఆర్ అంటే లెక్కలేదు..! అసలు ఏపీలో కరోనానే లేదు

arun kanna
మీరు రోజూ కరోనా హెల్త్ బులిటెన్ ను ఫాలో అవుతున్నట్లు అయితే తెలంగాణ రాష్ట్ర హెల్త్ బులిటెన్ మరియు ఆంధ్ర రాష్ట్ర హెల్త్ బులిటెన్ కి మధ్య తేడాను గమనించవచ్చు. అయితే ఎంత కాదన్నా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ బెస్ట్… కేసిఆర్ వేస్ట్..! దుమ్మెత్తిపోస్తున్నారు….

siddhu
గత కొద్ది రోజులుగా ‘వేర్ ఈజ్ కెసిఆర్‘ అనే ఒక హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ కనిపిస్తోంది. తెలంగాణలో… మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : తెలంగాణ సచివాలయం కొత్త డిజైన్ ఇదిగో…

arun kanna
తెలంగాణ పాత సచివాలయం స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టేందుకు హైకోర్టు అనుమతి తెలపడంతో అర్ధరాత్రి నుండి సచివాలయం వైపు వెళ్ళే దారులని ప్రభుత్వం మూసివేసింది. ఆ ర్అండ్ బి ఆధ్వర్యంలో కూల్చివేత పనులు...
న్యూస్

బ్రేకింగ్ : ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్…. చాలా విషయాలు చెప్పారు

arun kanna
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతుండగా తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రెస్ ముందుకు వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.    ఇప్పటి...
న్యూస్

బ్రేకింగ్ : చివరికి వెనక్కి తగ్గిన కేసీఆర్..! కరోనా వణికించేసిందిగా…

arun kanna
ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కరోనా తన పంజా విసిరింది. దాదాపు నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ కొద్దిసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి కరోనా వైరస్...
న్యూస్

హైకోర్టు కే ఎదురెళుతున్న కేసీఆర్..! కరోనా టెస్టింగే ఆపేశాడు…

arun kanna
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల నుండి మరియు ప్రతిపక్ష నాయకుల నుండి కరోనా నియంత్రణ విషయంలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా గతంలోనే పలుమార్లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు...
5th ఎస్టేట్ Featured

మాటలో… ట్వీటులో విరాజిల్లుతున్న “బంగారు తెలంగాణ”…!!

Srinivas Manem
  అవును బంగారు తెలంగాణ విరాజిల్లుతుంది…! రతనాలతో భాసిల్లుతోంది…! నిండా ఉద్యోగాలతో వర్థిల్లుతుంది..! ఆయురారోగ్యాలతో సంతసిస్తుంది…!! కంగారు పడొద్దు .., నమ్మకం లేకపోతె అక్కడి “మీడియాలో… కేసీఆర్ అనే దొర మాటలో.. కేటీఆర్ చిన్న...
న్యూస్

ఈ సంఘటన కేసీఆర్ నిర్లక్ష్యానికి ట్రైలర్ మాత్రమే..! కరోనా చూపిస్తుంది అసలైన సినిమా

arun kanna
కరోనా వైరస్ ప్రబలిన మొదట్లో కేసీఆర్ వరుస ప్రెస్ మీట్ లు పెట్టి  ఏదో హడావుడి చేశాడు కానీ తర్వాత అతని నిర్లక్ష్యం మరియు అసమర్థత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని తెలంగాణ ప్రజలంతా భావిస్తున్నారు....
ట్రెండింగ్

తెలంగాణ లో వారికే 90% కరోనా ముప్పు..! అయినా ఇలా చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు

arun kanna
తెలంగాణ లో కరోనా భీభత్సానికి అసలు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో...
న్యూస్

కేసీఆర్ ని ఎదురించగల నిలువరించగల వార్నింగ్ ఇది!

CMR
కరోనా భయంతో భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అధికసంఖ్యలో టెస్టులు చేస్తున్న సమయమిది. ఇక ఏపీ అయితే ఈ విషయంలో రికార్డులే సృష్టిస్తూ.. దేశంలోనే ప్రధమస్థానంలో ఉంది. ఈ విషయంలో తెలంగాణలో దేశంలోనే తక్కువ...
టాప్ స్టోరీస్

మైహోమ్‌కు భూమి కేటాయింపుపై రేవంత్ పిల్

sharma somaraju
హైదరాబాద్: మైహోం రామేశ్వర్‌రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. నేడు పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాయదుర్గంలో వందల కోట్ల విలువైన భూమిని మైహోమ్‌కు కేటాయించడంతో పాటు నిబంధనలకు...
టాప్ స్టోరీస్

కుళ్లిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌...
టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
టాప్ స్టోరీస్

దిశ కేసులో చార్జిషీట్ రెడీ ?

Mahesh
హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసు దర్యాప్తులో సైబరాబాద్‌ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల...
టాప్ స్టోరీస్

రమేశ్ జర్మనీ పౌరసత్వం వదులు కున్నారా?

Mahesh
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ.. హైకోర్టులో వాయిదా!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
టాప్ స్టోరీస్

బయోడైవర్సిటీ ప్రమాదం కేసులో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం కేసులో నిందితుడైన కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావును అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డిసెంబరు 12 వరకు అతడ్ని అరెస్టు చేయడానికి...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్‌!

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణను...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
న్యూస్

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ అయింది. ప్రైవేటీకరణపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్నిసవాల్ చేస్తూ ప్రొఫెసర్...
టాప్ స్టోరీస్

‘విధుల్లో చేరుతాం మహాప్రభో’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సుదీర్ఘ కాలం ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఇప్పుడు ఆర్టీసీ డిపో బాట పట్టారు. సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోలకు పోటెత్తారు. చాలామంది...
టాప్ స్టోరీస్

సమ్మెపై నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 46వ రోజుకు చేరిన వేళ.. జేఏసీ నేతలు ఎంజీబీఎస్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

చర్చల మాటే లేదు.. మరి సమ్మె సంగతేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. విలీనం డిమాండ్ ప్రస్తుతానికి మాత్రమే...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై మాజీ జడ్జిలతో కమిటీ!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. మంగళవారం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Mahesh
హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల తలపెట్టిన ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం పూర్తి అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ విలీనానికి కొత్త చిక్కులు ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో సాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ నివేదికలపై హైకోర్టు సీరియస్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదట!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై  ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్‌...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై తప్పుడు లెక్కలు ఇస్తారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది....
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌కు హామీ ఉత్తుత్తిదేనా?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్‌నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా  అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

‘సకల జనుల సమరభేరి’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...