చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సీఎం కేసిఆర్ మండిపాటు
జాతీయ సమైక్యత దినోత్సవంగా భావించే సెప్టెంబర్ 17ను కొందరు తమ స్వార్ద రాజకీయాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తూ వక్రీకరిస్తున్నారని సీఎం కేసిఆర్ మండిపడ్డారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ...