గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి. కొందరైతే మరో రెండు రోజుల్లో పీఎం మోడీ కి...
హైదరాబాద్: ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా ఈ నెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ కానుంది. శుక్రవారం(నవంబర్ 29) కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే...
హైదరాబాద్: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) నోటీసులు జారీ చేసింది. ఆర్టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...