BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి తర్వాత కరీంనగర్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన బండి సంజయ్ ను...
YSRTP Vs CPM: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, నిరుద్యోగ సమస్య పై అధికార బీఆర్ఎస్ సర్కార్ పై ఉమ్మడి పోరాటం చేసేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల....
Nikhat Zareen: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండవ సారి బంగారు పతకం అందుకున్న...
TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సీట్ అధికారులు ఇవేళ మరో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. సిట్ అధికారులు...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ జేఏసీ నేతృత్వంల నేడు ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ మహా దీక్ష జరగనున్నది....
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో కేసిఆర్ పాలనపై, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో...
లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమక్షంలో సర్పంచ్ కి క్షమాపణలు చెప్పడంతో వివాదం పరిష్కారమైంది. బీఆర్ఎస్ పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య...
తెలంగాణలో ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ఈ నెల...
హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేయర్ విజయలక్ష్మి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసారు. ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై షర్మిల చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ కోసం హజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ జారీ చేసిన నోటీసులపై కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు....
తన స్నేహితురాలికి దగ్గర అవుతున్నాడన్న కక్షతో హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఇటీవల తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నవీన్, హరిహర...
తెలంగాణలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో ఒక కీలక అప్ డేట్ వెల్లడైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈ కేసులో హరిహర కృష్ణ ప్రేమించిన...
బీఆర్ఎస్ నాయకురాలు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేయగా, మాజీ మంత్రి డీకే...
హైదరాబాద్ నార్సింగి లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధి ఎన్ సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కళాశాల క్లాస్ రూమ్ లో ఊరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఒత్తిడి...
తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తొందనీ, నూతన వాహనాన్ని సమకూర్చాలంటూ గత కొద్ది రోజులుగా గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తులకు తెలంగాణ సర్కార్ స్పందించింది. ఆయన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని మార్చింది....
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా మాగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం...
తెలంగాణలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో మరో విషాదకర ఘటన వెలుగుచూడటం తీవ్ర కలకలాన్ని రేపింది. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి బలవన్మరణానికి...
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి మరో సారి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. బెదిరింపు మెసేజ్ పై రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదనీ, ధర్మం...
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులను దొంగలు తస్కరించినట్లు తెలుస్తొంది. ఈ చోరీ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్రయాణీకుల్లో ఒక్క సారిగా అలజడి రేగింది. బళ్లారి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు...
సినీ హస్యనటుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ నోటి దుల ప్రదర్శించి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ అధికారులపైనా బూతుల పురాణం అందుకున్న సందర్భాలు ఉన్నాయి....
హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ నెలలో జాహేద్ ముఠా...
తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్ ల పరిస్థితి దారుణంగా తయారైంది. వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ లు, ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు కాక ఆర్ధిక...
తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం అందరికీ తెలిసిందే. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తీవ్రంగా పెరిగింది. సీఎం కేసిఆర్ రాజ్ భవన్ గడప తొక్కేందుకే ఇష్ట పడటం లేదు. రీసెంట్...
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి కన్నీళ్లపర్యంతం అవుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు...
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల...
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేషన్ పై శుక్రవారం కేసు నమోదు అయ్యింది. నరేష్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు....
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడవల్లి గ్రామంలో శాలిని అనే యువతి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ అంతా ఓ పెద్ద డ్రామా అని...
ఇటీవల జరిగిన ఆదిభట్ల మహిళా వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. నవీన్ రెడ్డి అనే యువకుడు వందల మంది యువకులతో వైద్యురాలి ఇంటిపై దాడి చేసి సినీ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హజరు అవుతానంటూ సమాధానం ఇచ్చిన రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో తనకు సమయం కావాాలంటూ...
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నేడు హజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ నోటీసులు అందుకున్న పైలట్ రోహిత్ రెడ్డి...
తెలంగాణలో బీజేపీకి అధికారం, కేసిఆర్ కు విశ్రాంతి అవసరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ...
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లోలో అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 43 గంటల తర్వాత విజయవంతం అయ్యింది. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో అధికారులు, యువకుడి కుటుంబ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన...
YS Sharmila: కేసిఆర్ ప్రభుత్వం తన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గత అర్ధరాత్రి తర్వాత పోలీసులు అరెస్టు చేసి ఆమెను...
వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర కు అనుమతి ఇచ్చే వరకూ పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోనంటూ నిరాహార దీక్ష...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైయ్యారు. నందిపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన యువకులు కారులో కొండగట్టుకు వెళుతుండగా, ఆర్మూర్ మండలం...
YS Sharmila: తన పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...
TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు విచారణకు నో చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాల...
టీఆర్ఎస్ గుండాల నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల వరంగల్లు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో...
హైదరాబాద్ టీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గత మూడు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. మరో...
తెలంగాణలోని పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇటీవల ఈడీ అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కమలాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు పలు గ్రానైట్ కంపెనీల నిర్వహకుల కార్యాలయాల్లో...
Breaking: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఐటీ అధికారుల తనిఖీలు రాత్రి కూడా కొనసాగాయి. అయితే...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే...
హనుమకొండలోని బీసీ బాలికల వసతి గృహంలో అయిదుగురు విద్యార్ధులు శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆరేపల్లిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధినుల మధ్య తలెత్తిన...
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైంది. తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ తదితరులతో కలిసి నిన్న బీజేపీ కీలక నేత, హోంశాఖ మంత్రి...
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా మహిళా కళాశాలలో గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాదాపు 41 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. కళాశాల సైన్స్ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా...