NewsOrbit

Tag : telangana police

టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంలో విచారణ

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్‌కౌంటర్కు దారితీసిన...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సానుభూతి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

‘దిశ’మృతదేహంతో వెళ్తోన్న లారీ!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఘటన జరిగిన రోజు(నవంబర్ 27) దిశను నిందితులు లారీలో తీసుకెళ్తున్న దృశ్యాలు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీటీవీలో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
టాప్ స్టోరీస్

చటాన్‌పల్లి ప్రాంతానికి పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Mahesh
హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్‌కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన జరిగిన...
న్యూస్

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Mahesh
న్యూఢిల్లీ: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌...
టాప్ స్టోరీస్

ఎన్‌హెచ్‌ఆర్సీపై దిశ తల్లిదండ్రులు తీవ్ర అగ్రహం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

Mahesh
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
టాప్ స్టోరీస్

‘రేపిస్టులపై దయ అవసరం లేదు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు....
టాప్ స్టోరీస్

దిశకు న్యాయం..  ప్రత్యూష కేసులో ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో జరిగిన న్యాయం.. తన కుమార్తె విషయంలో జరగలేదని దివంగత నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి అన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యూష...
టాప్ స్టోరీస్

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...
టాప్ స్టోరీస్

అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్.. సీన్ రిపీట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ లో మృతి చెందడంతో సీపీ సజ్జనార్‌ పేరు మార్మోగుతోంది. 2008 వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు...
టాప్ స్టోరీస్

శంషాబాద్ లో మరో ఘాతకం

sharma somaraju
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో  ఘాతకం వెలుగు చూసింది. సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన  సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య...
Uncategorized

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad
తెలంగాణ ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి కేటీఆర్ శ‌నివారంనాడు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌ద‌రు మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ స్పందించారు....
టాప్ స్టోరీస్

కోడెల కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా కోడెల కుమారుడు శివరాం, కుమార్తె...
టాప్ స్టోరీస్

టిడిపి మౌనం ఆశ్చర్యంగా లేదూ!

Siva Prasad
రెండు తెలుగు రాష్ట్రల మధ్యా ఘర్షణకు దారి తీస్తున్న డేటా చోరీ వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బుధవారం మీడియా సమావేశంలో చాలా విషయాలు...
టాప్ స్టోరీస్

ఆంధ్ర సర్కారును తెలంగాణా బోనెక్కించగలదా!?

Siva Prasad
రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా...
మీడియా

తెలుగు మీడియా తీరు!

Siva Prasad
మీడియా ప్రాపగాండా సాధనాలుగా మారిపోతున్న వైనం గురించి ఇటీవల చాలా చర్చ జరుగుతున్నది. అయితే తెలుగు మీడియా తీరుతెన్నుల గురించి పెద్దగా చర్చ లేదు. ప్రతి మీడియా సంస్థకూ ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఉందన్న...