తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నివాసంలో మంగళవారం తెలంగాణ బీజేపీ నేతల సమావేశం...
YS Sharmila: మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పై మరో సారి ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహబూబాబాద్ లో పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసి...
తెలంగాణలో రాజకీయ పరిణామాలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాదని...
బీఆర్ఎస్ తొలి బహిరంగ ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ సిద్దమవుతున్న వేళ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు ఆ జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి....
తెలంగాణ మంత్రి కేటిఆర్ మరో సారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ సభలో ఆయన లెక్కలు వివరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి...
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసిఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న భద్రతను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు 3 ప్లస్ 3 పోలీస్...
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీకి చేరుకున్నారు. తమిళి సై చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తమిళి సై తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మైనంపాటి హనుమంతరావు నివాసంలో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సమావేశం...
టీఆర్ఎస్ గుండాల నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల వరంగల్లు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పై ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాంసా నుండి అయిదవ విడత పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. యాత్ర...
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈడీ, ఐటీ, సిట్ విచారణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ నేతలే లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ తనిఖీలు చేయిస్తొందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా,...
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేసింది. మర్రి శశిధర్ రెడ్డి నిన్న తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుడు ఖాయమేననే వాదనలు వినబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మర్రి మార్పు మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్...
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటెల రాజేందర్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. టీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత ఆయనకు...
Breaking: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇక...
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంగళవారం (15వ తేదీ) శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. వీటితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు...
KCR: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇప్పటి వరకూ వ్యూహాాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ నోరు మెదిపారు. నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్...
Munugode: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుండి. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను...
TRS MlAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నీచరాజకీయాలకు తెర లేపింది అంటూ టీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ఇది అంతా టీఆర్ఎస్,...
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టింది....
Munugode Bypoll: కేఏ పాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలకు, వివిధ దేశాల్లోని ప్రముఖులతోనూ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఓ పదిహేనేళ్ల క్రితం...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు బిజీబీజీగా పావులు కదుపుతున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అనేది ఊహించడం కష్టతరంగానే ఉంది. ‘న్యూస్ ఆర్బిట్’ ప్రత్యేక పరిశీలన ద్వారా ఆత్మకూరు ఉప ఎన్నిక, బద్వేల్...
ఇటీవల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ గూటికి చేరారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు....
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏపి రాజకీయాలపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుగా ప్రకటించినప్పటికీ బీజేపీ నేతల...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరో పక్క ఓటర్లను...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి అభ్యర్ధులు, నేతలు వెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ...
Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూనే ప్రత్యర్ధి పార్టీల్లోని అసమ్మతి నేతలను...
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. ఇవేళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయ స్రవంతి రెడ్డి భారీ ఉరేగింపుతో...
Munugodu Bypoll: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం మునుగోడు. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మరో మూడు వారాల్లో జరగబోతున్నది. మునుగోడు ఉప ఎన్నిక ఏ పరిస్థితిలో వచ్చింది అనేది...
మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. వచ్చే ఏడాది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో ప్రధాన రాజకీయ...
మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో...
Munugodu By Poll: మునుగోడు ఉప ఎన్నికల ప్రదాన రాజకీయ పక్షాల మధ్య రణరంగంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ విజయమే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి...
ఎన్నికల్లో గుర్తు ను పోలిన గుర్తులు పలు పార్టీల కొంప ముంచుతుంటాయి. అభ్యర్ధుల మధ్య కీన్ కంటెస్ట్ ఉన్న సమయంలో ప్రతి ఓటు పార్టీలకు కీలకమే. ప్రధాన ప్రత్యర్ధులతో నువ్వా నేనా అన్న పోటీ...
మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఈ తరుణంలో...
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మారుస్తున్నట్లు రీసెంట్ గా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ సర్వసభ్య...
తెలంగాణ బీజేపీలో ఓ గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ చార్జిలను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల నియమించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన...
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆరా్ఎస్) గా కేసిఆర్ మార్చిన సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు మార్పునకు గానూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కేసిఆర్...
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ రోజు ప్రకటించారు. అయితే గద్దర్ ఏ పాార్టీ నుండి పోటీ చేయనున్నారు అనేది తెలిస్తే ఎవరైనా...
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరాావు (కేసిఆర్) ఈ రోజు జాతీయ పార్టీ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక పరిణామంపై ఆ పార్టీ శ్రేణులు...
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజయ దశమిని పురస్కరించుకుని మరి కొద్ది కాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆనందోత్సాహాల్లో...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయిదవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీ నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అయిదవ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ పార్టీ స్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ దశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేసిఆర్ కు స్వతహాగా...
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కుట్రతో మట్టుబెట్టారని (హత్య) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన...
KCR RGV: ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి...
ఏపి తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సినీ నటి దివ్యవాణి కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వీడుతున్న సమయంలో టీడీపీ అధినేత...
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ అపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందగా, వీరిని పరామర్శించకుండా సీఎం కేసిఆర్ బీహార్ వెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. బుధవారం...
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై ఒక పార్టీ తరపున ఒక కూటమి తరపున ప్రచారం చేయడం సాధ్యం అవుతుందా..? ఈ ఇద్దరు ఒకే పొలిటికల్ ఎజెండాతో కలిసి పని చేయడం సాధ్యం...