తెలంగాణ ఆర్టీసీ సంస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి..!!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం చాలా గ్యాప్ తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వివాదానికి ముందు కేసీఆర్, జగన్ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగారు. ఎప్పుడైతే రాయలసీమ...