Telangana Speaker: స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసింది. సాయంత్రం అయిదు గంటల వరకూ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ వేశారు....