హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్ ఎస్కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీల్లో మాత్రం ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది. పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ...
సంగారెడ్డి: కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక పార్టీ ఎన్నికల ఇన్చార్జి, వార్డు నాయకులు,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దల కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క...
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్పై రౌడీ షీట్ నమోదైంది. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది....
హైదరాబాద్: చటాన్పల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్...
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ పై దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది....
కేరళ: అత్యాచార ఘటనలకు భారత్.. ప్రపంచ దేశాల రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ పర్యటనలో భాగంగా వయనాడ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ తమ కూతుళ్లు, సోదరీమణులను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డాక్టర్ దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారని తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు వివాహ వేడుకలకు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా అని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తానని ప్రకటించిన...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్మెంట్ కోసం...
హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా ? అనే సందిగ్దానికి తెరపడింది. రేపోమాపో ఎన్నికల నిర్వహణకు ప్రకటన రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి....
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేన్ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
హైదరాబాద్: షాద్నగర్లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి...
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు...
హైదరాబాద్: ఆర్టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
హైదరాబాద్: తన పౌరసత్వం రద్దుపై వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే, ఈ...
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీంతో ఆయన శాసన సభ్యత్వం రద్దు కానుంది. అయితే, ఈసీ.. వేములవాడ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో రెండో...
హైదరాబాద్: ఆర్టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హస్తినాపూర్లోని తన నివాసంలో నిన్నటి నుండి ఆయన దీక్ష చేస్తున్నారు. గృహ నిర్బంధంలో దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అదుపులోకి...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్టిసి జెఎసి పిలుపు...
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్ ప్రొసీడింగ్స్ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...
హైదరాబాద్: ఆర్టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
అమరావతి: అబ్దుల్లాపూర్మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటకొచ్చాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్...
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో...