ప్రస్తుతం మానవాళి పాలిట శాపంగా మారిన కరోనా వైరస్ ఇప్పుడు తన కోరలని భారతదేశంలో విస్తరించి కాటేస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధిక కేసులు నమోదు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచారు. కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఒక మహిళా రెవెన్యూ అధికారిణి మీడియాకు సమాధానం చెప్పలేక వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నూలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నీరు పల్లమెరుగు అన్నది జగమెరిగిన సత్యం. సర్వకాల సర్వావస్థలలోనూ నీళ్లు ముందుకే ప్రవహిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. దీనికి భిన్నంగా ఆ జలపాతంలో నీళ్లు కిందికి దూకకుండా పైకి వెళుతున్నాయి....
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్గా...
నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి...
అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే నవంబర్లో ప్రారంభించే సంక్షేమ...