NewsOrbit

Tag : Telugu Breaking News

న్యూస్

బిగ్ బ్రేకింగ్: కరోనా తో టీవీ 5 జర్నలిస్టు మృతి

arun kanna
ప్రస్తుతం మానవాళి పాలిట శాపంగా మారిన కరోనా వైరస్ ఇప్పుడు తన కోరలని భారతదేశంలో విస్తరించి కాటేస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధిక కేసులు నమోదు...
టాప్ స్టోరీస్

అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు.  కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
Right Side Videos

ఎసిబికి చిక్కి వెక్కివెక్కి ఏడుస్తూ..

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఒక మహిళా రెవెన్యూ అధికారిణి మీడియాకు సమాధానం చెప్పలేక వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నూలు...
Right Side Videos

పైకి దూకుతున్న జలపాతం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నీరు పల్లమెరుగు అన్నది జగమెరిగిన సత్యం. సర్వకాల సర్వావస్థలలోనూ నీళ్లు ముందుకే ప్రవహిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. దీనికి భిన్నంగా ఆ జలపాతంలో నీళ్లు కిందికి దూకకుండా పైకి వెళుతున్నాయి....
టాప్ స్టోరీస్

తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి!

Siva Prasad
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు  తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
న్యూస్

కమ్యూనిస్టు నేత గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూత

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్‌గా...
టాప్ స్టోరీస్

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

Mahesh
నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి...
న్యూస్

ఏపి కేబినెట్ భేటీ ప్రారంభం

sharma somaraju
అమరావతి: ఏపి కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే నవంబర్‌లో ప్రారంభించే సంక్షేమ...