NewsOrbit

Tag : Telugu Desam Party (TDP)

Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP టీడీపీ బలగం మొత్తం తిరుపతిలోనే..! ఫలితం ఎలా ఉండొచ్చు.!?

Srinivas Manem
TDP : పంచాయతీ ఎన్నికల్లో సగమే పోరాడింది.. మున్సిపల్ ఎన్నికల్లో బలం ఉన్న చోట మాత్రమే పోరాడింది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది.. టీడీపీ ఒక్కో ఎన్నికలను ఒక్కోలా డీల్ చేస్తుంది. కానీ తిరుపతి ఎంపీ స్థానానికి...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది పెద్ద కేసు : కోర్టు బోనులో నిలబడబోతున్న అంబటి రాంబాబు !?? 

sridhar
ఏపీ హైకోర్టు సాక్షిగా ఇరుకున‌ ప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మ‌రోమారు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. ఈ ద‌ఫా విపక్షాల నుంచో వివిధ వ‌ర్గాల నుంచో కాకుండా సొంత పార్టీ నుంచే స‌మ‌స్య ముందుకు వ‌చ్చింది....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసీపీ వండిన కూరలో కరివేపాకులు ఎవరు..?

sharma somaraju
  వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీ ల్లో అధినేతలుగా ఉన్న కేసీఆర్, చంద్రబాబు, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి నాయకులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం...
న్యూస్

ఏం “బాబూ” ఏం చేద్దాం…? లాబీయింగ్ చేద్దామా, వేచి చూద్దామా…!

Srinivas Manem
ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వేరే పార్టీలపై ప్రభావం చూపిస్తుందా…?? ఒక పార్టీ అంతర్గత మార్పు ఇతర పార్టీల్లో అంతర్గత చర్చలకు దారితీస్తాయా..?? సాధారణంగా తీయదు..! కానీ మన రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ నమ్మకం అంతా ఆ కులాలపైనే..!!

sharma somaraju
గడచిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్  స్థానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. వై ఎస్ ఆర్ కాంగ్రెస్...
న్యూస్ బిగ్ స్టోరీ

మండలి విషయంలో మరో దారిలో జగన్..!

Srinivas Manem
అసెంబ్లీలో 15 బిల్లులు ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేసారు…?? అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుని మళ్ళీ ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేశారు..? అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుని ఒకే చేసేసారు. మరి మండలిలో...
రాజ‌కీయాలు

ఎన్టీఆర్ కు టీడీపీ నేతల నివాళులు

Mahesh
అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎంపీ కేశినేని నాని,...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
సెటైర్ కార్నర్

ఒకటి కాదు.. పదమూడు!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : ఏపీ రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనధికారవర్గాల సమాచారం ప్రకారం ఏపీలోని 13 జిల్లా కేంద్రాలన్నిటినీ రాజధానులుగా ప్రకటించాలని ప్రభుత్వం...