అమరావతి: తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయిందని… గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారని అని...
అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు, మహిళలు ఆందోళన చేస్తుంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నోరు మెదపడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతిలో శుక్రవారం మహిళలపై పోలీసుల...
అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్ఆర్సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు...