NewsOrbit

Tag : telugu latest news online

రాజ‌కీయాలు

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని మార్పు!

Mahesh
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
టాప్ స్టోరీస్ మీడియా

ఈనాడు రామోజీరావు ఎందుకు తప్పుకున్నట్లు!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
న్యూస్

హెరిటేజ్ ‌’ఉల్లి’ ధరలపై భువనేశ్వరి స్పందన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: హెరిటేజ్ ఫ్రెష్‌లో అధిక ధరలకు ఉల్లిపాయలను విక్రయిస్తున్నారంటూ సిఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో అనడంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పందించారు. అసెంబ్లీలో ఏమి మాట్లాడుతున్నారో తనకు...
టాప్ స్టోరీస్

వైరల్‌ఫోటో:ఆట మధ్యలో బిడ్డకు పాలిచ్చిన క్రీడాకారిణి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) క్రీడామైదానంలో ఆట విరామ సమయంలో ఓ వాలీబాల్ క్రీడాకారిణి తన బిడ్డ ఆకలి తీర్చేందుకు పాలు ఇస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయిదు రోజుల పాటు...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ ఘటనపై అఖిలేష్ నిరసన

Mahesh
లక్నో: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా శనివారం ల‌క్నోలోని అసెంబ్లీ భ‌వ‌నం ముందు ఆయ‌న ధ‌ర్నా...
రాజ‌కీయాలు

ఆనం నోట మాఫియా మాట!

sharma somaraju
నెల్లూరు:  అనేక మాఫియాలకు నెల్లూరు అడ్డాగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాఫియా కోరల్లో నెల్లూరు నగరం చిక్కుకుందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు...
టాప్ స్టోరీస్

నీరవ్ మోదీ నొక్కేసింది 25 వేల కోట్లు పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)ను మోసం చేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వేల కోట్లు ఆర్జించిన కుంభకోణం మరింత లోతైనదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం పిఎన్‌బి...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
టాప్ స్టోరీస్

తెలుగు రాదంటూ హీరోల‌పై ప‌వ‌న్ కామెంట్స్‌

Siva Prasad
ఇంగ్లీష్ మాధ్య‌మంలోనే చ‌దువు చెప్పాల‌నే బిల్లుని ఏపీ ప్ర‌భుత్వం పాస్ చేయ‌డంపై తెలుగు భాషాభిమానులు నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కోవ‌లో ప‌వ‌ర్‌స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా తెలుగు భాష‌లోనే విద్య‌ను బోధించాలంటూ త‌న‌దైన...