అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
రాజస్థాన్: నెహ్రూ, గాంధీ కుటుంబాలపై సోషల్మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేశారన్న ఆరోపణల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీకి బెయిల్ మంజూరైంది. సోమవారం రాజస్థాన్ లోని బుండి కోర్టు పాయల్ కు ఎనిమిది...
గోవా బ్యూటీ ఇలియానా.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాది అగ్రహీరో అజిత్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అజిత్ నటిస్తున్న ‘వాలిమై’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి అంశంపై ఏపీ అసెంబ్లీలో...
అమరావతి: ఉపాధి నిధుల విడుదల కోసం తాను ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. మంగళవారం ఉపాధి హామీ నిధుల బకాయిలపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...
పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం...
మహేశ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది....
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా గృహ నిర్మాణ చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్ర ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు...
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
విశాఖపట్నం: ఏపీ రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ మొదటికే వచ్చారు. ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
న్యూఢిల్లీ: ప్రాణం పోయినా తాను క్షమాపణ చెప్పనని ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసిస్తూ...
న్యూఢిల్లీ: దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావ్’ ర్యాలీకి చేపట్టింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లైవ్ లో వార్తను రిపోర్టు చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుకు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) షిల్లాంగ్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొనగాడయిన మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈశాన్య రాష్ట్రాలను అట్టుడికిస్తున్న పౌరసత్వం సవరణ బిల్లును ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత...
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు ఇక్కడ అన్నీ రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును- ఊతప్పం కంటె ఊహల తయారు ఈజీ కుర్చీలు..బెంచీలు..చెంచాలూ ప్లేట్లూ...
గుంటూరు: ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ఆమోదం పొంది కొద్ది గంటలు కూడా గడవక ముందే గుంటూరులో అమానుష ఘటన జరిగింది. గుంటూరులోని రామిరెడ్డి నగర్లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్...
హైదరాబాద్: చటాన్పల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
అమరావతి: శాసన మండలి సాక్షిగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు అమరావతి నుండి రాజధాని మార్పు ప్రతిపాదన ఏమీ లేదంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. శాసనమండలి సమావేశాల్లో అయిదవ రోజైన శుక్రవారం అమరావతి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు ఆ పెద్దమనిషి. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన...
అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఈశాన్య రాష్ర్టాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జపాన్ ప్రధాని...
అమరావతి: మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘ఏపీ దిశ యాక్ట్’ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, సభలో బిల్లును హోం...
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
అమరావతి: సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వక్రీకరించారని ఆరోపిస్తూ సీఎంపై ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్ను పరుష పదజాలంతో దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు కుటుంబాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరి కుటుంబాలపై ఒకరు పోలీసు స్టేషన్లో కేసులు నమోదు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అని చంద్రబాబు అన్నారు. ప్రజాపక్షమైన ప్రతిపక్షం టిడిపిని సభలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ గేటు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీ చీఫ్ మార్షల్కు మండలి చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టిడిపి సభ్యులు ఫిర్యాదు చేశారు....
హైదరాబాద్: తెలంగాణలో మద్యాన్ని నిషేధించే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ…...